ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని మధురానగర్ కాలనీకి చెందిన పట్లోళ్ల సుదర్శన్రెడ్డి అనారోగ్యంతో బాధ�
ఉస్మానియా దవాఖానకు చికిత్సల కోసం వచ్చే రోగులు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సూచిం చారు. శనివారం దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో
తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్�
ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి వెదురు సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతో భవిష్యత్తులో ఆకుపచ్చ బంగారంగా తెలంగాణలో ‘వెదురు’ విరాజిల్లనున్నది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో సహజ వనరులను
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ధార్మిక సంబంధ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా బలహీన వర్గాల కాలనీల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్నవాటి మరమ్మతులు జరుగుతున్నాయి. కామన్ గుడ్ ఫండ్ కింద స్థా
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలానికి పెట్టిన ప్రభుత్వ భూములు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఈ-వేలం పాటకు అనూహ్య స్పందన లభించింది. భూముల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి
ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 10.14 కోట్లు మంజూరు చేసింది. నేషనల్ ఆక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ నామ్స్ ప్రకారం
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో బస్తీ దవాఖానాలపై ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే హాస్పిటళ్లు ఉంటే వాటికి కనీసం 3 కిలోమీటర్ల దూరంలో బస్తీ
పార్కుల సుందరీకరణకు ప్రభు త్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు.బర్కత్పురలోని విక్రంనగర్ పార్క్ అభివృద్ధి పనులను రూ.80లక్షలతో బుధవారంకాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేశ్యాదవ్తో కలిసి
ప్రైవేట్ పాఠాశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచ డంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి అన్నారు. మండల పరిధి కాచవాన�
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు వేగవంతంగా జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమిం
పెండింగ్లో ఉన్న భాషాపండితుల అప్గ్రేడేషన్ను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్యూపీపీ) కోరింది. ఈ మేరకు సంఘం నేతలు ఆదివారం రైతుబంధు