దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ధార్మిక సంబంధ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా బలహీన వర్గాల కాలనీల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్నవాటి మరమ్మతులు జరుగుతున్నాయి. కామన్ గుడ్ ఫండ్ కింద స్థా
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలానికి పెట్టిన ప్రభుత్వ భూములు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఈ-వేలం పాటకు అనూహ్య స్పందన లభించింది. భూముల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి
ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 10.14 కోట్లు మంజూరు చేసింది. నేషనల్ ఆక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ నామ్స్ ప్రకారం
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో బస్తీ దవాఖానాలపై ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే హాస్పిటళ్లు ఉంటే వాటికి కనీసం 3 కిలోమీటర్ల దూరంలో బస్తీ
పార్కుల సుందరీకరణకు ప్రభు త్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు.బర్కత్పురలోని విక్రంనగర్ పార్క్ అభివృద్ధి పనులను రూ.80లక్షలతో బుధవారంకాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేశ్యాదవ్తో కలిసి
ప్రైవేట్ పాఠాశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచ డంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి అన్నారు. మండల పరిధి కాచవాన�
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు వేగవంతంగా జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమిం
పెండింగ్లో ఉన్న భాషాపండితుల అప్గ్రేడేషన్ను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్యూపీపీ) కోరింది. ఈ మేరకు సంఘం నేతలు ఆదివారం రైతుబంధు
‘దేశాన్ని గతంలో పాలించిన ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే.. భారతీయ విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు భారీ ఎత్తున తరలివెళ్లారు. నా హయాంలో ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత ఎక్కువ స�
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ఓ భారమైనదే ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) కోసం గత నెల 1న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐట
వ్యాంగుల భద్రత, సంక్షేమానికి తెలంగాణ ప్రభు త్వం విశేష కృషి చేస్తున్నది. 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ముం దుకు సాగుతున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఆర్థిక, అభివృద్ధి సంక్షేమ పథకాలల�
త్వరలోనే రాష్ట్రప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో కొంతమంది సిలబస్ మార్పుపై వ్యక్తంచేస్తున్న ఆందోళనను అధికార వర్గాలు కొట్టిపారేశాయి. ఏ పరీక్షకూ సిలబస్ మారే అ