చెన్నూరు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆమోదం తెలిపింది. చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతలను నిర్మిస్తారు
యాసంగి వడ్ల కొనుగోలుకు కేంద్రం ముఖం చాటేసినా రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై ర�
మన ఊరు-మన బడి పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్న ఇం గ్లిష్ మీడియం బోధనకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కొనసాగిస్తుంది. అందులో భాగంగానే స్కూల్ టీచర్లందరికీ ఇంగ్లిష్ మీడియం బోధన ఏ విధం�
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కార్ పాఠశాల్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించాలని ప్రకటించిన నేపథ్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను కొనసాగిస్తున్నారు
ఏండ్ల తరబడి ఆ పాఠశాలలో సమస్యలు తిష్ట వేశాయి. మౌలిక వసతుల కొరత వేధిస్తున్నది. వాటి పరిష్కారానికి రూ. లక్షలు ఖర్చు చేయాల్సి ఉన్నది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమస్యల పరిష్కారానికి ఎ
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�
‘మా బావ రాజు.. ఏం చేసినా చెల్లుతుంది’ అనుకునే ఆ కాలపు బామ్మరుదులకు.. కేంద్రంలో అధికారం మాది, ఏమైనా చేయగలం అనుకునే నేటి బీజేపీ నాయకుల అహంభావానికి అట్టే తేడా కూడా లేదు. సొంత బలం కాకుండా ఇతర బలాన్ని చూసి విర్రవ�
గమ్మత్తేమిటంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంది. దాన్ని ఉపసంహరించుకోమనడం మానేసి రాష్ర్టాలు పన్నులు తగ్గించాలని వీధుల్లోకి దిగుతారు. ధరల పెంపే భారమయ్యేట్టయితే అదేదో తమ జాతీయపార్టీకే చెప్పి త�
టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని డబిల్పూర్లో రూ.1.05 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను మంత్రి ముఖ్య �
జడ్జిలపై ప్రభుత్వాలు దుష్ప్రచారం చేయడం కొత్త ట్రెండ్గా మారిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అమన్ సింగ
ఉపాధ్యాయులకు యాజమాన్యాల వారీగా, కొత్త జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులు, సాధారణ బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది
శ్రీరాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 14 అదనపు తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి జనరల్ షిఫ్టులలో తరగతులు జరగనున్నాయి. పాఠశాలలో నిలిచిపోయిన తరగతి గదుల
వేసవిలో వన్యప్రాణులకు తగినంత నీటిని అందించడమే కాకుండా వేటగాళ్ల బారి నుంచి వాటిని కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు ప్రయత్నించే వారిపై ప్రత్యేక నిఘ�
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ‘మన ఊరు, మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్