రాష్ట్రం నుంచి ఈ యాసంగి సీజన్కు సంబంధించి ముడి బియ్యం (రా రైస్) తీసుకొనేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ యాసంగిలో
దీర్ఘకాల అనారోగ్యం, శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాదాలు, రక్తశుద్ధి తదితర సమస్యలతో నగరంలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానలు,జిల్లా ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో వేలాదిమంది చికిత్స పొందుతున్నారు. వీరికి సహా
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాలశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. తక్కువ సమయంలోనే సేకరణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ప్రధానమైన ని�
పాతనగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మౌలిక వసతులను గణనీయంగా పెంచుతున్నది. పాతనగరానికి కొత్త అందాన్నిస్తూ వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం ద్వా
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం లోయర్ ట్యాంక్బండ్లోని మసీద్ ఏ ఉస్మానియా మసీదు, కవాడిగూడలోని క�
రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని, ప్రజలు వాటిని తిప్పికొట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని పోతిరెడ్డిప�
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ
సహజ ప్రసవాలు పెంచి, మాతా, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇనిస్టిట్యూషనల్ డెలివరీస్ పెంచడంతో పాటు సిజేరియన్లను తగ్గించేకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్ట�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో మళ్లీ ఆందోళన మొ
ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించాలంటే ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరిగా మారిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం కూకట్పల్లి జడ్పీహెచ్ఎస్, పీఎన్ఎం ఉన్నత పాఠశాలల్లో
ముస్లిం సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ కానుకల పంపిణీని బుధవారం చిలుకానగర్ డివిజన్లోని మజీద్ ప్
రాష్ట్రంలో గ్రూప్ 1, 2 పరీక్షలకు సిద్ధమయ్యేవారికి సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకొన్నది. క్యాబిన
రాష్ట్రవ్యాప్తంగా పల్లెప్రగతి 5వ విడత, పట్టణప్రగతి 4వ విడత మే 20 నుంచి జూన్ 5 వరకు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్లో సమావేశమైన మంత్రివర్గం
చెన్నూరు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆమోదం తెలిపింది. చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతలను నిర్మిస్తారు