ఎనిమిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, పేదల జీవితాల్లో కన్నీళ్లు తుడిచి ఆనందం నింపుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట �
సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడో పోతదో తెలిసేది కాదు. కనీసం విద్యుత్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. అస్తవ్యస్తంగా లైన్లు, చాలీచాలని సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ స్పిల్వే మరమ్మతు పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ. 20 కోట్లను సైతం విడుదల చేసింది. దాంతో పనులు త్వరగా ప్రారంభించేందుకు ఎన్నెస్పీ అధికారులు కసరత్తు చేస్�
బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వే కొనసాగుతున్నది. బడి మానేసిన పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడానికి 6నుంచి 14, 15నుంచి 19 ఏండ్లల
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగా మూస పద్ధతిలో విత్తనాల క్రయవిక్రయాలు �
యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి అన్నార
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో 4,387 కొనుగోలు కేంద్రాల నుంచి శుక్రవారం నాటికి 5.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరా శాఖ వెల్లడించింది. 1088
గ్రేటర్ పరిధిలోని నాగోల్ బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లు విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సాధారణ పౌరులు, ఉద్యోగులు ఎవరైనా మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చ
నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిందని, ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా కష్టపడి చదివి చక్కని జాబ్ను సాధించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పే
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 3,500కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 40 వేల మంది రైతుల నుంచి 3.5
ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా నిరుద్యోగులంతా కొలువుల కోసం కుస్తీ పడుతున్నారు. ముఖ్యంగా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు తమ ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్
కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే జాతిపిత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభు�
కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం రహ్మత్నగర్ డివిజన్ సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన
జూబ్లీహిల్స్ : కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం రహ్మత్నగర్ డివిజన్
కనగల్, ఏప్రిల్ 26 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని చర్లగౌరారం, దర్వేశిపురం, తేలకంటిగూడెం, చె