దేశంలో మోదీ సర్కారు అప్పుల ఘనత గురించి ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.. నెలకు వేల కోట్ల అప్పులు.. మరోవైపు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ వంటి అనేక రూపాల్లో పన్నులు.. సెస్సుల రూపంలో లక్షల కోట్ల రూపా�
సగర కులస్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సగరులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సగర
జనగామ జిల్లాకు మహర్ధశ పట్టనుంది..ఇప్పటికే సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న సమీకృత కలెక్టరేట్ భవనం పట్టణానికి తలమానికంగా మరగా, జిల్లా కేంద్రం ఆకృతి తీసుకొచ్చేలా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిర�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ అన్నారు. శనివారం మండలంలోని ఉగ్గంపల్లి, విస్సంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు క�
ఎనిమిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, పేదల జీవితాల్లో కన్నీళ్లు తుడిచి ఆనందం నింపుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట �
సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడో పోతదో తెలిసేది కాదు. కనీసం విద్యుత్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. అస్తవ్యస్తంగా లైన్లు, చాలీచాలని సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ స్పిల్వే మరమ్మతు పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ. 20 కోట్లను సైతం విడుదల చేసింది. దాంతో పనులు త్వరగా ప్రారంభించేందుకు ఎన్నెస్పీ అధికారులు కసరత్తు చేస్�
బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వే కొనసాగుతున్నది. బడి మానేసిన పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడానికి 6నుంచి 14, 15నుంచి 19 ఏండ్లల
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగా మూస పద్ధతిలో విత్తనాల క్రయవిక్రయాలు �
యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి అన్నార
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో 4,387 కొనుగోలు కేంద్రాల నుంచి శుక్రవారం నాటికి 5.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరా శాఖ వెల్లడించింది. 1088
గ్రేటర్ పరిధిలోని నాగోల్ బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లు విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సాధారణ పౌరులు, ఉద్యోగులు ఎవరైనా మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చ
నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిందని, ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా కష్టపడి చదివి చక్కని జాబ్ను సాధించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పే
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 3,500కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 40 వేల మంది రైతుల నుంచి 3.5
ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా నిరుద్యోగులంతా కొలువుల కోసం కుస్తీ పడుతున్నారు. ముఖ్యంగా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు తమ ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్