భాగ్యనగర ప్రభుత్వ వైద్యంలో కొత్తశకం ప్రారంభం కాబోతోంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరుతో నగరానికి మూడువైపులా ఎల్బీనగర్ (గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్), సనత్నగర్ (ఎర్రగ�
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ చేపట్టిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మీదుగా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 18 వేల మంది జర్నలిస్టు
వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న 2జీ టెక్నాలజీ సేవలతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నందున 4జీని ఉపయోగిస్తూ రేషన్ దుకాణాలను డిజిటలీకరణ చేయనున్నా�
గతంలో జబ్బు చేస్తే... నేనే రాను బిడ్డో... సర్కారు దవాఖానకు అన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మారడంతో ప్రజలు సర్కారు దవాఖాన బాట పట్టారు. మెరుగైన వసతులు, ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రజల
భూమి బాగుంటేనే భవిష్యత్తు అనే సెనెటర్ నెల్సన్ ఆలోచనకు ప్రతిరూపమే ధరిత్రి దినోత్సవం. 1962లో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇది సఫలీకృతం కాలేదు. దీంతో సెనెటర్
వ్యవసాయరంగంపై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతో రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. రైతులు పండించే పంటలను వినియోగించుకోలేని దుర్భర స్థితిల
ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. వైద్యశాలలకే పరిమితం కాకుండా ప్రజల చెంతకు వైద్య స
వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు తిరోగమన విధానాలు అవలంబిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన మనదేశంలో సా�
గిరిజన కళకు సర్కారు సరికొత్త జీవం పోస్తున్నది. ఆదరణ లేదని, తమతోనే కళ అంతమై పోతుందని కుమిలేవారికి అభయహస్తం అందిస్తున్నది. ఆదరించి ముందుకు నడిపిస్తున్నది. కొత్తగా సంప్రదాయ కళలు నేర్చుకునే నవయువతరానికి భవ�
రాష్ట్రం నుంచి ఈ యాసంగి సీజన్కు సంబంధించి ముడి బియ్యం (రా రైస్) తీసుకొనేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ యాసంగిలో
దీర్ఘకాల అనారోగ్యం, శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాదాలు, రక్తశుద్ధి తదితర సమస్యలతో నగరంలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానలు,జిల్లా ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో వేలాదిమంది చికిత్స పొందుతున్నారు. వీరికి సహా
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాలశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. తక్కువ సమయంలోనే సేకరణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ప్రధానమైన ని�
పాతనగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మౌలిక వసతులను గణనీయంగా పెంచుతున్నది. పాతనగరానికి కొత్త అందాన్నిస్తూ వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం ద్వా