రాష్ట్రంలో చేపడుతున్న ధాన్యం సేకరణ పనులను దేశంలోనే అత్యున్నతంగా ఉందని, రాష్ట్ర ఆహార కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి అన్నారు. శనివారం తూప్రాన్, రామాయంపేట మండలాల్లో ఆహార కమిటీ సభ్యులతో కలిసి ఆయన ప�
‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంది. ఆ దిశగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. అదే బాటలో ప్రస్తుతం మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి దశాలవారీగా నోటిఫికేషన్ల�
కొత్తగా మంజూరైన 8 మెడికల్ కాలేజీలకు రూ.930 కోట్లతో నూతన భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జూన్ 8 మధ్యాహ్నం
కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ�
శ్రీలంక.. కండ్లముందు తగలబడిపోతున్న దేశం. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత అతిపెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్నది. ఇప్పుడక్కడ ప్రభుత్వమంటూ లేదు. ఆర్థికస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఆర్థిక, రా�
జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్తో ఒప్పందం చేసుకోవడంతో ఆర్థిక, వైద్యారో�
పురుడు అంటేనే పునర్జన్మ అనే నానుడి.. ప్రస్తుతం కాన్పు అంటే కడుపుకోతగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టి పరిస్థితి మెరుగుపడుతుండగా.. ప్రైవేటు దవాఖానల్లో మాత్రం నేట�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిగింజా తీసుకునేందుకు ముందుకు వచ్చి కేంద్రాలను ఏర్పాటు చే
తెలంగాణ వైద్య సేవలు ఉత్తమమైనవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నాస్టిక్ హబ్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూ�
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలో నర్సిఖేడ్లో పవిత్ర రంజాన్ తర్వాత జరుపుకొనే ఈద్ మిలా ప్ కార్యక్�
తుంగతుర్తి నియోజకవర్గాన్ని హత్యా రాజకీయాల నుంచి అభివృద్ధి దిశగా పయనింపజేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిల్పకుంట్ల
దేశం లోపలా.. బయటా కేంద్రం తనకు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకోవచ్చు. రాష్ర్టాలు తీసుకొందామనుకొంటే సవాలక్ష ఆంక్షలు పెడుతున్నది. సంస్కరణల పేరుతో, చట్టాల పేరుతో రుణాలు తీసుకోవడానికి షరతులు విధిస్తున్నది. వ
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సంగారెడ్డి, మెదక్ జిల్లాల జడ్పీచైర్పర్సన్లు మంజుశ్రీ, హేమలత రైతులకు సూచించారు. సోమవారం చౌటకూరు, పుల్కల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవల కోసం కోట్ల రూపాయాలను ఖర్చు చేసి వసతులను కల్పిస్తున్నదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా�
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు ఓ మహాకవి. పుస్తకాలు చదవడంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించొచ్చు. చదవాలనే తపన ఉన్నా.. ఆర్థిక పరిస్థితుల కా�