శ్రీలంక.. కండ్లముందు తగలబడిపోతున్న దేశం. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత అతిపెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్నది. ఇప్పుడక్కడ ప్రభుత్వమంటూ లేదు. ఆర్థికస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఆర్థిక, రా�
జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్తో ఒప్పందం చేసుకోవడంతో ఆర్థిక, వైద్యారో�
పురుడు అంటేనే పునర్జన్మ అనే నానుడి.. ప్రస్తుతం కాన్పు అంటే కడుపుకోతగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టి పరిస్థితి మెరుగుపడుతుండగా.. ప్రైవేటు దవాఖానల్లో మాత్రం నేట�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిగింజా తీసుకునేందుకు ముందుకు వచ్చి కేంద్రాలను ఏర్పాటు చే
తెలంగాణ వైద్య సేవలు ఉత్తమమైనవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నాస్టిక్ హబ్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూ�
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలో నర్సిఖేడ్లో పవిత్ర రంజాన్ తర్వాత జరుపుకొనే ఈద్ మిలా ప్ కార్యక్�
తుంగతుర్తి నియోజకవర్గాన్ని హత్యా రాజకీయాల నుంచి అభివృద్ధి దిశగా పయనింపజేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిల్పకుంట్ల
దేశం లోపలా.. బయటా కేంద్రం తనకు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకోవచ్చు. రాష్ర్టాలు తీసుకొందామనుకొంటే సవాలక్ష ఆంక్షలు పెడుతున్నది. సంస్కరణల పేరుతో, చట్టాల పేరుతో రుణాలు తీసుకోవడానికి షరతులు విధిస్తున్నది. వ
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సంగారెడ్డి, మెదక్ జిల్లాల జడ్పీచైర్పర్సన్లు మంజుశ్రీ, హేమలత రైతులకు సూచించారు. సోమవారం చౌటకూరు, పుల్కల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవల కోసం కోట్ల రూపాయాలను ఖర్చు చేసి వసతులను కల్పిస్తున్నదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా�
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు ఓ మహాకవి. పుస్తకాలు చదవడంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించొచ్చు. చదవాలనే తపన ఉన్నా.. ఆర్థిక పరిస్థితుల కా�
దేశంలో మోదీ సర్కారు అప్పుల ఘనత గురించి ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.. నెలకు వేల కోట్ల అప్పులు.. మరోవైపు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ వంటి అనేక రూపాల్లో పన్నులు.. సెస్సుల రూపంలో లక్షల కోట్ల రూపా�
సగర కులస్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సగరులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సగర
జనగామ జిల్లాకు మహర్ధశ పట్టనుంది..ఇప్పటికే సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న సమీకృత కలెక్టరేట్ భవనం పట్టణానికి తలమానికంగా మరగా, జిల్లా కేంద్రం ఆకృతి తీసుకొచ్చేలా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిర�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ అన్నారు. శనివారం మండలంలోని ఉగ్గంపల్లి, విస్సంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు క�