రాష్ట్రం నుంచి వచ్చేనెల 21తో పదవీ కాలం ముగిసే రెండు రాజ్యసభస్థానాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో పోటీచేసే టీఆర్ఎస్ అభ్యర్థులుగా పార్టీ అధినేత
నియోజవకవర్గ వ్యాప్తంగా కాలనీలతో పాటు బస్తీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం అంబర్పేట డివిజన్ ఓల్డ్ పటేల్నగర్ బిలాల్ మజీదు బస్తీలో సుమా
రాహుల్ భట్ హత్య నేపథ్యంలో తమను కశ్మీర్ నుంచి వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలన్న పండిట్ వర్గం ఉద్యోగుల డిమాండ్కు కేంద్రం, జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం దిగొచ్చింది. కశ్మీరీ పండిట్ ఉద్యోగులను సురక్షిత
నేడు ఏ దవాఖానకు వెళ్లినా వైద్యం కంటే వైద్య పరీక్షలకే ఖర్చు ఎక్కువ.. రోగ నిర్ధారణ పరీక్షల భారం పేదలకు శాపంగా మారుతున్నది. ఈ పరిస్థితిని గమనించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వైద్య పరీ
దేశంలో ఏడాదిలోనే రెండు సార్లు విద్యుత్తు సంక్షోభం తలెత్తడానికి కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే ప్రధాన కారణం. ఏటా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని, కరోనా తర్వాత మరింతగా వ�
పెట్రోల్, డీజిల్ను కొనడానికి డబ్బుల్లేక శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం బడులకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాల్లో ఉన్నవారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కార్యాలయాలకు రావొద్దని ఆదేశించింది
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొత్త మదర్సాలకు నిధులు ఇవ్వకూడని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర మంత�
పల్లెల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. రైతు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఇటీవల అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని
అనేక రంగాల్లో పల్లెలను పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్పోర్ట్స్పై దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేలా, కొత్త మెరికలను సిద్ధం చేసేలా
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు ఏజీ పెరారివాలన్కు ఊరట లభించింది. అతన్ని విడుదల చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం