ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొత్త మదర్సాలకు నిధులు ఇవ్వకూడని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర మంత�
పల్లెల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. రైతు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఇటీవల అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని
అనేక రంగాల్లో పల్లెలను పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్పోర్ట్స్పై దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేలా, కొత్త మెరికలను సిద్ధం చేసేలా
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు ఏజీ పెరారివాలన్కు ఊరట లభించింది. అతన్ని విడుదల చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం
అత్యంత దారుణంగా దేశాన్ని ప్రేమించే పరమ భయంకరమైన దేశభక్తి కలిగిన.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో ఊదరగొట్టే.. అందరి కండ్ల ముందు అచ్ఛే దిన్ రంగుల కలలు చూపించే బీజేపీ దేశాన్ని మహాద్భుతంగా పరిపాలించే
రైతులు వడి వడిగా వానకాలం సాగుకు సన్నద్ధ్దమవుతున్నారు. ఇప్పుడిప్పుడే చిన్నా చితకా పనులు మొదలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండడం, బావులు, బోర్లలో భూగర్భ జలాలు
వానకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా 15 రోజుల ముందే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతుండగా వానకాలంలో
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు.. నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తుంటారు. ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి..? ఏ మెటీరియల్ ఫాలో కావాలి..! అనే విషయంలో సతమతమవు తుంటారు. వీటికి తోడు ముఖ్య�
కర్ణాటక ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకొన్నదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతున్నదని ఆరోపించింది. డీలిమిటేషన
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని డోప్టాల ప్రభుత్వ ప�
తెలంగాణ సంక్షేమ పథకాలపై బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఎంతలా నోరుపారేసుకున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆ పథకాలు బాగున్నాయంటూ కితాబిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమలు పరుస్తున్న సంక్�
ఉన్నత చదువు చదివిన ఆ మహిళ వివాహానంతరం గృహిణిగా ఇంటికి పరిమితమైంది కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు కావడంతో తాను సైతం భర్తకు చేదోడు వాదోడుగా నిలువాలని, అందుకు ఉద్యోగమే ఏకైక మార్గమని భా
కరోనాతో రెండేండ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తున్నామని ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్, మనోహరాబాద్లో ఆదివారం పలు అభ�
మత్య్స సహకార సంఘాల్లో నూతన సభ్యత్వాలకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ను చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 20 వరకు అర్హత కలిగిన మత్స్యకారులకు సభ్యత్వం కల్పించాలని నిర్ణయించింది