అత్యంత దారుణంగా దేశాన్ని ప్రేమించే పరమ భయంకరమైన దేశభక్తి కలిగిన.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో ఊదరగొట్టే.. అందరి కండ్ల ముందు అచ్ఛే దిన్ రంగుల కలలు చూపించే బీజేపీ దేశాన్ని మహాద్భుతంగా పరిపాలించే
రైతులు వడి వడిగా వానకాలం సాగుకు సన్నద్ధ్దమవుతున్నారు. ఇప్పుడిప్పుడే చిన్నా చితకా పనులు మొదలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండడం, బావులు, బోర్లలో భూగర్భ జలాలు
వానకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా 15 రోజుల ముందే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతుండగా వానకాలంలో
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు.. నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తుంటారు. ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి..? ఏ మెటీరియల్ ఫాలో కావాలి..! అనే విషయంలో సతమతమవు తుంటారు. వీటికి తోడు ముఖ్య�
కర్ణాటక ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకొన్నదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతున్నదని ఆరోపించింది. డీలిమిటేషన
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని డోప్టాల ప్రభుత్వ ప�
తెలంగాణ సంక్షేమ పథకాలపై బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఎంతలా నోరుపారేసుకున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆ పథకాలు బాగున్నాయంటూ కితాబిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమలు పరుస్తున్న సంక్�
ఉన్నత చదువు చదివిన ఆ మహిళ వివాహానంతరం గృహిణిగా ఇంటికి పరిమితమైంది కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు కావడంతో తాను సైతం భర్తకు చేదోడు వాదోడుగా నిలువాలని, అందుకు ఉద్యోగమే ఏకైక మార్గమని భా
కరోనాతో రెండేండ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తున్నామని ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్, మనోహరాబాద్లో ఆదివారం పలు అభ�
మత్య్స సహకార సంఘాల్లో నూతన సభ్యత్వాలకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ను చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 20 వరకు అర్హత కలిగిన మత్స్యకారులకు సభ్యత్వం కల్పించాలని నిర్ణయించింది
రాష్ట్రంలో చేపడుతున్న ధాన్యం సేకరణ పనులను దేశంలోనే అత్యున్నతంగా ఉందని, రాష్ట్ర ఆహార కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి అన్నారు. శనివారం తూప్రాన్, రామాయంపేట మండలాల్లో ఆహార కమిటీ సభ్యులతో కలిసి ఆయన ప�
‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంది. ఆ దిశగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. అదే బాటలో ప్రస్తుతం మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి దశాలవారీగా నోటిఫికేషన్ల�
కొత్తగా మంజూరైన 8 మెడికల్ కాలేజీలకు రూ.930 కోట్లతో నూతన భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జూన్ 8 మధ్యాహ్నం
కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ�