గజ్వేల్ ప్రభుత్వ జిల్లా దవాఖానలో మంగళవారం సాయంత్రం మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు వైద్యులు నిర్వహించారు. గాంధీ దవాఖాన ఆర్థోపెడిక్ హెచ్వోడీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో మోకాలి చిప్పల మార్పిడి ఆప�
ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగా 5వ విడత ప�
రాష్ట్ర ప్రభుత్వం ప్ర జాసేవే లక్ష్యంగా పాలన అందిస్తున్నదని ము థోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మం డల పరిషత్ కార్యాలయంలో మంగళవారం 150 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కు లు
తెలంగాణ ప్రభుత్వం కృషితో నగర శివారు ప్రాంతంలోని హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్పొరేట్ చదువులకు దీటుగా కొనసాగుతున్నది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) పీర్ కమిటీ సందర
భూ నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని గొట్టిముక్కల రిజార్వాయ
అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామాల్లోని ప్రజలకు, పంచాయతీలకు అందిన నిధుల సమాచారాన్ని తెలిపేందుకు ప్రతి గ్రామంలో బోర్డులను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు పంచా�
ఎరుకల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హామీ ఇచ్చారు. మహబూబ్నగర్ పట్టణంలో ఏకలవ్య విగ్రహాన్ని ఆవ
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రూ.28.96 లక్షలతో, ప్రాథమి�
బడీడు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టాయి. ఇందులో భాగంగా సర్కారు బడిలోని బోధన, వసతులపై ప్రజలను చైతన్యం చేస్తూ త�
అందరికీ ఉన్నత విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్
జమ్ముకశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో కశ్మీరీ పండిట్లు, ఇతర హిందూ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. శ్రీనగర్లో విధులు నిర్వర్తిస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ వర్గాని�
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ అత్యధిక సంఖ్యలో జరుగుతు�
అమ్మకు ఇచ్చిన మాటకోసం ఒకరు.. ఎలాగైన కొలువు కొట్టాలని లక్ష్యంగా మరొకరు.. ప్రజలకు సేవకుడిగా ఉండాలని ఇంకొకరు..ఇలా ఎందరో సర్కారీ కొలువు కోసం ఆరాటపడుతుంటారు. తమ కలలను నిజం చేసుకోవడానికి ఎదురుచూస్తుంటారు. లక్ష్
చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు నిధుల విడుదలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నేతన్నకు చేయూత కింద
ఫుడ్ ప్రాసెసింగ్ కోసం జిల్లాలో ఇంచర్ల సమీపంలో 161 ఎకరాలు సేక రించామని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. సో మవారం కలక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశం ఏర్పాటు చేసి ప