పురిటి నొప్పులతో ప్రైవేటు దవాఖానకు వెళ్తే చాలు.. సిజేరియన్ చేసేస్తున్నారు. డబ్బు యావతో ఇష్టారాజ్యంగా కడుపు కోతలకు పాల్పడుతున్నారు. సాధారణ ప్రసవం చేసేందుకు కనీస ప్రయత్నాలే చేయకుండా శస్త్రచికిత్సలు చేస
మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అందజేసే ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం రోజు నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేలా జిల్ల�
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం వచ్చిందంటే చాలు.. రవాణాపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. మూరుమూల పల్లెలు, ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గ్రామాల ‘ద�
సర్కారు బడులను బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దీంతో కార్పొరేటుకు దీటుగా రూపుదిద్దుకోనున్నాయని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మ�
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని గొప్పగా చెప్పుకొనే బెంగళూరు నగరంలో రోడ్ల అధ్వాన్న స్థితిపై బయోకాన్ సంస్థ అధినేత కిరణ్ మజుందార్షా మరోసారి మండిపడ్డారు. గుంతల రోడ్లు ‘దిగ్భ్రాంతికరం, సిగ్గు చేటు’ అంట�
తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో విద్యుత్తు బకాయిలు చెల్లించడం లేదంటూ ఏపీ జెన్కో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఉపసంహరించుకున్నది. తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు 2021 ఆగస్టు నాటికి అసలు, వడ్డీ మొత్తం కలి
వివిధ శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారికి చేయూతనందించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నేతృత్వంలోని కంద�
ప్రభుత్వ దవాఖానల్లో ఏడాదికి కనీసం లక్ష క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏడాదికి 4 లక్షల క్యాటరాక్ట్
కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచినట్టు వె�
మన పల్లెలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు లబ్ధి పొంది కుటుంబాలను బాగు చేసుకుంటున్నారని, మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్, విద్యాశాఖ మంత్రుల�
ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు మరింత అభివృద్ధి చెందుతున్నాయని, తల్లిదండ్రులపై ఫీజుల భారం లేకుండా ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భోలక్�
రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్య్స కారులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. బుధవారం మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని తుఫ్రాన్కు చెం�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై వైద్యారోగ్య శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదని నిషేధం విధించి