స్వయం సహాయక సం ఘాల సభ్యులకు బ్యాంకులు అందిస్తున్న రుణాల ను సద్వినియోగం చేసుకోవాని ఎమ్మెల్యే విఠల్ రె డ్డి సూచించారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం మండల నాయకులతో కలిసి మండల సమాఖ్య సంఘ�
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్గా దీటుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వర్ధన్నపేట ఎమ్మె ల్యే అరూరి రమేశ్ అన్నారు. మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భా గంగా 3వ డివిజన్ పైడిపల్లి ప్
నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కర్ణాటక సంగీతంలో ఏషియా అవార్డు చేజింగ్ ది ఎక్సలెన్స్ సంస్థ నుంచి జాతీయ స్థాయి అవార్డులు పొందిన �
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పాటు పడుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కొరటికల్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్, కురుమ సంఘం భవన నిర్మాణ పనులకు ఆదివారం ఆమె శంకుస్థాప
మోదీ ప్రభుత్వం ‘అగ్నిపథ్'తో భారత ఆర్మీని ప్రైవేటీకరించాలని చూస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో రైతులను కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చూసి
యువతలో క్రీడాస్ఫూర్తిని నింపి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా వారిని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశ
నవభారత పునాదులను మరింత బలోపేతం చేసే భావి ఇంజినీర్లు చదువుకునేందుకు నిర్మిస్తున్న నాలుగంతస్తుల ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల భవనమది. అయితే, నిర్మాణ దశలో ఉన్న ఆ కాలేజీ గోడలు ముట్టుకుంటేనే పడిపోతున్నాయి. �
మత్స్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో జవసత్వాలను చేకూర్చు తున్నది. మత్స్యకార సహకార సంఘాల బలోపేతంతో పాటు, ఆ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్
జూలై 7నుంచి వారం పాటు నిర్వహించే కాకతీయ ఉత్సవాలకు రావాలని కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆహ్వానించారు. గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని �
ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు భూముల్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద�
తెలంగాణలో న్యాయవ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తున్నదని, కొత్త జిల్లాల్లో కోర్టులకు, పలు న్యాయాధికారుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారం మరువలేనిదని హైకోర్టు ప్రధాన న్
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముం దుకు సాగుతున్నదని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని