అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ వెళ్తుండగా ఖుద్వేల్, గోల్వాడ్ గ్రామాల మధ్య రోడ్డు పక్కన వరుసగా నిల్చొన్న బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి బీజేపీ బొక్క బొర్లా పడిన వైనం ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. గతంలో పసిగుడ్డు తెలంగాణ సర్కారును కూలదోసేందుకు చంద్రబాబు చేసిన కుట్రతో రాష్ట�
గ్రామీణ క్రికెట్ క్రీడాకారులకు నవశకం రానున్నది. జస్టిస్ లోదా కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో క్రికెట్ క్రీడారంగంలో నూతన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు హైదరాబాద్ చుట్ట�
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మాల్ధారీల దెబ్బకు బీజేపీ ప్రభుత్వం ఠారెత్తిపోతున్నది. రెండు దశాబ్దాలకుపైగా గుజరాత్ను ఉక్కు పిడికిలితో పాలిస్తున్న బీజేపీకి పశువుల కాపరులు పట్టపగలే చుక్కలు చూపి
ఎన్నికల్లో గెలిచి, కూటమి కట్టి, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అంత సులువైన పని కాదు. కానీ అలాంటి సంకీర్ణాల్లోని పొత్తులను తమకు అనుకూలంగా మార్చుకుని తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో, ఉన్న ప్రభుత్వాలను కూల్చడంలో
బలవర్ధకమైన పోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకూ అందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలు పెట్టింది. త్వరలో పౌరసరఫరాల దుకాణాలకు పంపిణీ చేయనుండగా, నేడు ఈ అంశంపై ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు రైస్ మ�
న్యూఢిల్లీ, ఆగస్టు 17: మొబైల్ ఫోన్లతోపాటు అన్ని పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజ్లకు ఒకే రకం చార్జర్లపై కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందాలను ఏర్పాటు చేయబోతున్నది. ఈ బృందాలు రెండు నెలల్లో సవివరంగా నివేదికను
బీజేపీ పాలిత కర్ణాటకలో ప్రభుత్వం ఏ విధంగా నడుస్తున్నదో సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రులే ఒప్పుకొంటున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే పనిచేయడంలేదని, వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం వల్ల.. అప్పటివర�
మదర్స్ మిల్క్ బ్యాంకుల విస్తరణకు సన్నాహాలు మరో 13 చోట్ల ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకూ తల్లి పాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇ�
ఒకేసారి రెండు వాయిదాలు విడుదల చేసిన ఆర్థిక శాఖ తెలంగాణకు 2,452 కోట్లు,యూపీకి రూ.20,928 కోట్లు హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ): కేంద్ర పన్నుల నుంచి రాష్ర్టాలకు రావాల్సిన వాటాను బుధవారం విడుదల చేశారు. రాష్ర్ట�