న్యూఢిల్లీ, ఆగస్టు 17: మొబైల్ ఫోన్లతోపాటు అన్ని పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజ్లకు ఒకే రకం చార్జర్లపై కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందాలను ఏర్పాటు చేయబోతున్నది. ఈ బృందాలు రెండు నెలల్లో సవివరంగా నివేదికను
బీజేపీ పాలిత కర్ణాటకలో ప్రభుత్వం ఏ విధంగా నడుస్తున్నదో సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రులే ఒప్పుకొంటున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే పనిచేయడంలేదని, వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం వల్ల.. అప్పటివర�
మదర్స్ మిల్క్ బ్యాంకుల విస్తరణకు సన్నాహాలు మరో 13 చోట్ల ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకూ తల్లి పాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇ�
ఒకేసారి రెండు వాయిదాలు విడుదల చేసిన ఆర్థిక శాఖ తెలంగాణకు 2,452 కోట్లు,యూపీకి రూ.20,928 కోట్లు హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ): కేంద్ర పన్నుల నుంచి రాష్ర్టాలకు రావాల్సిన వాటాను బుధవారం విడుదల చేశారు. రాష్ర్ట�
స్వాతంత్ర అమృత మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ఎగుర వేసేందుకు సర్వం సిద్ధమవుతున్నది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు 3 రోజులపాటు రేయింబవళ్లు మువ్వన్నెల జెండాలు రెపరెపలాడేందుకు వీ
ర్శీ యువత ఆన్లైన్ డేటింగ్ను, తద్వారా వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలను పునరుద్ధరించింది. వేగంగా పడిపోతున్న పార్శీల జనాభాను పెంచే లక్ష్యంతో గతంలో ప్రభుత్వం జియో పార్శీ పథకాన్ని ప్రారంభిం�
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికితీసి సమాజానికి చాటి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కల్పించుకునేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్య
భారీ వర్షాలతో ఇండ్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని స్టేషన్ఘన్ఫూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య భరోసా ఇచ్చారు. మండలంలోని మల్లం పల్లిలో సోమవారం రెండు ఇండ్లు కూలిపో యాయి. అధికా
ఎడతెరిపిలేని వర్షాలకు వచ్చిన భారీ వరదలతో రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లు, బ్రిడ్జిలపై వాగులు ఉప్పొం గడంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. రాకపోకల కు తీవ్ర ఆటంకం ఏర్పడ
ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు రూ.11,65, 500 విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అం
పట్టణ పరిధిలోని 15వార్డు గాడిచర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నపూర్ణ ట్రస్టు అందించే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ఎం ఈవో యాదవరెడ్డి ప్రారంభించారు
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల గడప వరకు బియ్యం సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ సంబంధిత అధికారులకు సూచించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు, స్టేజ్-2 కాంట్రాక్టర్లతో బ�