పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన దోమకొండ మండల కేంద్రంతోపాటు అంచనూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబాల ప్రజలు సరైన ఆహారం తీసుకోని కారణంగా పలు వ్యాధుల బారిన పడుతుంటారు. అలాంటి వారికి పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ కర్నెల్ రైస్ను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించ�
పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకోసం పౌర పఠన కేంద్రాల(పబ్లిక్ రీడింగ్ రూమ్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టుగా మొదటగా రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేసి, జిల్లా గ్రంథాల�
ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కలవరం మొదలైంది. ముఖ్యంగా చైనాతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దీంతో భారత్లోనూ కరోనా నాలుగో వేవ్ భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో క�
దేశం లో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి రైతులందరూ సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో ద్కుమార్ అన్నారు
రైతు అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్చర్ల ఎమ్మె ల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సహకార సం ఘాల నుంచి రుణాలు అందించటంతోపాటు వి త్తనాలు, ఎరువులను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వికారాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. వికారాబాద్తో పాటు మర్పల్లి, మోమిన్పేట, ధారూరు, కోట్పల్లి, బంట్వారం నవాబుపేట మండలాల్లోని గ్రామాలు అన్�
తెలిసీ తెలియక చేసిన తప్పులకు జువైనల్ హోమ్లో ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సత్ప్రవర్తన కలిగిన వారికి జువైనల్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో
రాష్ట్రంలోని అ న్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ముస్లింలకు రంజాన్ తో ఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్టులను ఏటా పంపిణీ చే స్తున్నది.
మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిలా పనిచేయాలని, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గత పాలకుల హయాంలో దండుగలా మారిన వ్యవసాయ�