ఈడీ ద్వారా చర్యలు తీసుకుంటామని బెదిరించడం వల్లనే శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అనిల్ దేశ్ముఖ్ విమర్శించారు. బూటకపు ఆరోపణలతో తనను 14 నెల
భారత రాజ్యాంగాన్ని వలసవాదులు ఇవ్వలేదని, మనమే తయారు చేసుకొన్న స్వదేశీ ఉత్పత్తి అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. స్వయంపాలన, గౌర వం, స్వాతంత్య్రాన్ని కల్పించే స్వదేశీ ప్రొడక్ట్ భారత రాజ్య�
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం అనుముల మండలం హజారిగూడెంలో రూ. 10 లక్షల సీడీపీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
గతంలో కిన్నెరసాని వాగు నీరు వృథాగా పోయేది. వాగు ప్రవాహంలో ఎక్కడా అడ్డుకట్ట లేకపోవడంతో నీరంతా గోదావరిలో కలుస్తున్నది. దీంతో ఈ ప్రాంత రైతులు ఏటా వాన కాలంలోనే పంటలు పండించేవారు. యాసంగిలో మెట్ట పంటలు వేసేవా�
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు(సెర్ప్) సర్కారు తీపికబురు అందించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 539 మంది ఉండగా.. ఇందులో నిర్మల్లో 117, ఆదిలాబాద్లో 154, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 149, మంచిర్యాలలో 119 మంది ఉద్�
ఈ నెల 18న మహాశివరాత్రి వేడుకలకు స్థానిక స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయం ముస్తాబవుతున్నది. ఇప్పటికే ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో పలు అభివృద్ధి పనులు పూర్తికాగా..జాతర కోసం ఆలయానికి ఇటీవల ప్రభుత్వం రూ.50 ల�
మలక్పేటలోని ప్రభుత్వ బధిరుల పాఠశాలపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని,పాఠశాల యథావిధిగా ఇక్కడే కొనసాగుతుందని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సంక్షేమశాఖ డైరె�
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్లకు వైద్య ఖర్చులు పెంచడంతో పాటు కార్పొరేట్ దవాఖ�
కొత్తపల్లిలోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ప్రతిపాదించినందున.. అందుకు ప్రత్యామ్నాయం గా కరీంనగర్ జిల్లాలో మరో చోట 50 ఎకరాల భ�
ఆయిల్పాం సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలుఅందిస్తున్నదని, రాష్ట్రవ్యాప్తంగా సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
భూమికి భూమి ఇవ్వాల్సిం దే, లేదంటే ఎకరానికి ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆర్ఆర్ఆర్ భూ బాధితులు తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ వద్ద 65జాతీయ రహదారి నుంచి యా�
గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు మారుమూల పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నూతన పంచాయతీలు ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తూ బీఆర్ఎస్ సర్కారు ప