Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో అరుదైన సంఘటన తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 51 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి 200 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు లభించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్ట�
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రీఫండ్ కుంభకోణం కలకలం సృష్టిస్తున్నది. సుమారు రూ.500 కోట్లకు పైగానే స్కాం జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్�
ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని, మున్నూరు కాపులు కలిసిమెలిసి ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలో కాచిగూడలోని మ్యాడం అంజయ్య హాలులో మున్నూరు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జిలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వరంగల్ కేఎంసీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికో ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన విధంగా ప్రీతి సోదరి పూజకు హె�
రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా.. మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఏటా ఐకేపీ, పీఏసీసీఎస్, వ్యవసా య మార్కెట్ల ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో �
ప్రభుత్వం అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల నిమిత్తం రూ.58,59,82,000 నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)ను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జరుగుతున్న ప్రచారం నిజం కాదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
ది కేరళ స్టోరీ ( the kerala story) మూవీని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం నిషేధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, విద్వేష నేరాలు, హింస ప్రజ్వరిల్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకు
Sanjay Raut | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం మరో 15-20 రోజుల్లో కూలిపోతుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన�
గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రేగళ్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆయన 120 మంది ఎస్టీలకు అసైన్డ్ పట్టాలను పంప�
టీఎస్పీఎస్సీ పేపర్ల లికేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, పేపర్ కాలేజీకి పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
ముంబై-గోవా హైవే ప్రాజెక్టులో జాప్యంపై సొంత ప్రభుత్వంపైనే బీజేపీ ఎమ్మెల్యే అమిత్ సతాం విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.