Minister Satyavati Rathod | రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) అన్నారు.
MLA Mutha Gopal | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీఎస్ఆర్టీసీ) ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపట్టి ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముషీరాబాద్ ఆర్టీసీ డిపో వద్ద కేసీఆర్ చిత్రపటాన�
గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రతినిధుల బృందానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి నవీన్ నికోలస్ హామీన�
న్యూఢిల్లీ: బ్రిటీష్కాలం నుంచి వస్తున్న కంటోన్మెంట్లకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలుకనుంది. వీటిని ఆయా రాష్ట్రాల మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు యోచిస్తున్నది.
టు విపక్షాలు, అటు అధికార పక్షాలు బెంగళూరు, ఢిల్లీలో మంగళవారం పోటాపొటీగా సమావేశాలు నిర్వహించాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఈ భేటీలు జరిగినట్టుగా కనిపిస్తున్నది. బెంగళూరులో మంగళవారం జర�
Mamata Banerjee's government Will Collapse | పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం ఐదు నెలల్లో కూలిపోతుందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు మళ్లీ ఊహాగానాలు చేస్తున్నారు. టీఎ�
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో అరుదైన సంఘటన తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 51 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి 200 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు లభించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్ట�
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రీఫండ్ కుంభకోణం కలకలం సృష్టిస్తున్నది. సుమారు రూ.500 కోట్లకు పైగానే స్కాం జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్�
ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని, మున్నూరు కాపులు కలిసిమెలిసి ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలో కాచిగూడలోని మ్యాడం అంజయ్య హాలులో మున్నూరు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జిలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.