అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు రైతుల పక్షాన పోరాడుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వరికి రూ.550 బోనస్ ఇచ్చి, క్వింటాలుకు రూ.2700 లకు ధా
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మేరకు అధికార బీజేపీని, ఆ పార్టీ చ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జైలు నుంచి పాలన మొదలుపెట్టారు. అరెస్టయిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేశారు.
EC | ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు వికసిత్ భారత్ సంపర్క్ కార్యక్రమం కింద ప్రజలకు బల్క్ వాట్సాప్ మెసేజ్లను పంపటం తక్షణమే నిలిపేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది. దీనిపై ఎన్న
మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుతో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ వాదన సరికాదని పేర్కొన్నది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ మంగళవారం పత్రిక ప్రకటనను వ�
NITI Aayog | నిర్ణీత పరిమితి లేకుండా గోధుమ, వరి పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం సరికాదని, ఇది ‘పంట మార్పిడి’పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నీతి ఆయోగ్ పరిధిలోని వర్కింగ్ గ్రూప్ తెలిపింది. ఆహార భద్రత చట్�
హామీలు తప్ప.. ఆచరణ మాత్రం కాంగ్రెస్కు సాధ్యం కావడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని
రాష్ట్రంలో చేనేత, వస్త్ర తయారీ రంగంలో సందిగ్ధం ఏర్పడింది. జనవరి గడిచినా బతుకమ్మ చీరలు, యూనిఫామ్స్కు ప్రభుత్వం ఇంతవరకు ఆర్డర్లు ఇవ్వకపోవటమే ఇందుకు కారణం.
Minister Kishan reddy | తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి పెంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు.
Sajjanar | తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కి ప్రయాణికులతో పాటు కార్మికులు కూడా రెండు కళ్లలాంటి వారనిచ త్వరలో ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చిస్తామని సంస్థ వీసీ ఎండీ సజ్జనార్( Sajjanar) పేర్కొన్నారు.
Pawan Kalyan | రాబోయే 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ(TDP)- జనసేన(Janasena) ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pavan Kalyan) అన్నారు.