మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుతో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ వాదన సరికాదని పేర్కొన్నది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ మంగళవారం పత్రిక ప్రకటనను వ�
NITI Aayog | నిర్ణీత పరిమితి లేకుండా గోధుమ, వరి పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం సరికాదని, ఇది ‘పంట మార్పిడి’పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నీతి ఆయోగ్ పరిధిలోని వర్కింగ్ గ్రూప్ తెలిపింది. ఆహార భద్రత చట్�
హామీలు తప్ప.. ఆచరణ మాత్రం కాంగ్రెస్కు సాధ్యం కావడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని
రాష్ట్రంలో చేనేత, వస్త్ర తయారీ రంగంలో సందిగ్ధం ఏర్పడింది. జనవరి గడిచినా బతుకమ్మ చీరలు, యూనిఫామ్స్కు ప్రభుత్వం ఇంతవరకు ఆర్డర్లు ఇవ్వకపోవటమే ఇందుకు కారణం.
Minister Kishan reddy | తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి పెంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు.
Sajjanar | తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కి ప్రయాణికులతో పాటు కార్మికులు కూడా రెండు కళ్లలాంటి వారనిచ త్వరలో ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చిస్తామని సంస్థ వీసీ ఎండీ సజ్జనార్( Sajjanar) పేర్కొన్నారు.
Pawan Kalyan | రాబోయే 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ(TDP)- జనసేన(Janasena) ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pavan Kalyan) అన్నారు.
టెట్ క్వాలిఫై అయిన ఇన్ సర్వీస్ టీచర్లు తమకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు.
స్పెషల్ డెవలప్మెట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పనులను వెంటనే నిలిపివేయాలని ప్ర భుత్వం ఆదేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ సంక్షేమ పథకా లు, అభివృద్ధి పథకాలకు గతంలో ప్రభు త్వ�
G20 Summit | భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమ్మిట్ (G20 Summit) కోసం కేంద్ర ప్రభుత్వం రూ.416 కోట్లు ఖర్చు చేసింది. ఈ వివరాలను పార్లమెంట్కు గురువారం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జీ20 వ్యయాలకు సంబంధిం�
Nitish Kumar | ప్రభుత్వం సాధించిన విజయాలను పార్టీలకు ఆపాదించవద్దని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. సుమారు ఏడు పార్టీలతో కూడిన ప్రభుత్వంలోని మంత్రులకు ఈ మేరకు చురకలు వేశారు.