Drunk Teachers | ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి రోజూ మద్యం సేవించి వస్తున్నారు. స్కూళ్లలో మత్తులో జోగుతున్నారు. రెండు మూడు గంటలు ఉండి వెళ్లిపోతున్నారు. దీంతో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు చదువు సాగడం లేదు. �
గ్రామాలను అన్ని రంగాల్లో తీర్చిదిద్ది పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతి పథకాన్ని ప్రవేశపెట్టింది. పారిశుధ్యం నుంచి వైకుంఠధామాల వరకు అన్ని సౌకర్యాలు కల్పించే�
నీట్ అక్రమాలపై శుక్రవారం పార్లమెంట్ దద్దరిల్లింది. ప్రవేశ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై వెంటనే ప్రభుత్వం చర్చ చేపట్టాలని లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.
రాష్ట్రంలో ఒక్క లెక్చరర్ కూడా లేని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 25 వరకు ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అలాంటి కాలేజీల్లో విద్యార్థులు ఎలా చేరుతారని, ఎలా చదువుతారని సర్కార�
‘పథకాల్లో కోతలు పెట్టాలె.. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలె.. తద్వారా ఆర్థిక భారం తగ్గించుకోవాలి..’ ఇది కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు. ప్రభుత్వ పథకాల్లో విధించబోయే కోతలకు, షరతులకు లబ్ధ�
MLA Marri Rajasekhar Reddy | ప్రజలకు ఇబ్బందులు రాకుండా రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద ఆర్యూబీలను నిర్మిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
సిక్కిం ముఖ్యమంత్రి పీఠాన్ని సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండోసారి అధిష్ఠించనున్నారు. గతంలో చేసినట్టే రాజధాని గ్యాంగ్టక్లోని పల్జోర్ స్టేడియంలో ఈ నెల 9న ప�
NDA alliance meet | బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) పక్ష నేతగా ప్రధాని మోదీని ఎన్నుకున్నారు. బుధవారం ఢిల్లీలోని మోదీ నివాసంలో ఎన్డీయే పార్టీల నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్�
Big Shock | ఏపీలో అధికార వైసీపీకి ఎన్నికల సంఘం గట్టి షాక్నిచ్చింది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్ల (Volunteers) ను పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.