టెట్ క్వాలిఫై అయిన ఇన్ సర్వీస్ టీచర్లు తమకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు.
స్పెషల్ డెవలప్మెట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పనులను వెంటనే నిలిపివేయాలని ప్ర భుత్వం ఆదేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ సంక్షేమ పథకా లు, అభివృద్ధి పథకాలకు గతంలో ప్రభు త్వ�
G20 Summit | భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమ్మిట్ (G20 Summit) కోసం కేంద్ర ప్రభుత్వం రూ.416 కోట్లు ఖర్చు చేసింది. ఈ వివరాలను పార్లమెంట్కు గురువారం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జీ20 వ్యయాలకు సంబంధిం�
Nitish Kumar | ప్రభుత్వం సాధించిన విజయాలను పార్టీలకు ఆపాదించవద్దని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. సుమారు ఏడు పార్టీలతో కూడిన ప్రభుత్వంలోని మంత్రులకు ఈ మేరకు చురకలు వేశారు.
వ్యభిచారాన్ని క్రిమినల్ నేరంగా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఓ పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసే అవకాశం కనిపిస్తున్నది. వలస పాలన కాలంనాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లకు బదులుగా భారతీయ న్యాయ స
ఎలక్ట్రిక్ డిటోనేటర్ల తయారీ, దిగుమతి, వాటిని కలిగి ఉండటంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రజా రక్షణ, భద్రతా పరమైన అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీస
సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలపై చర్యలు తీసుకునేందుకు వీలుగా సవరించిన ఐటీ నిబంధనలు ప్రభుత్వాధికారులకు అపరిమితమైన అధికారాలను ఇస్తున్నాయని బాంబే హైకోర్టు చెప్పింది.
మల్టీజోన్-1 లోకల్ బాడీ, ప్రభుత్వ మేనేజ్మెంట్లోని సూల్ అసిస్టెంట్లు, తత్సమాన క్యాడర్, మల్టీ-జోన్-2లో జీహెచ్ం గ్రేడ్ 2గా పదోన్నతి కోసం అర్హులను ఎంపిక చేసేందుకు గురువారం నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభ
Rajya Sabha: చంద్రయాణ్-3 సక్సెస్ గురించి రాజ్యసభలో చర్చ జరిగింది. చైర్మెన్ జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ.. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగోవ దేశం భారత్ అని అన్నారు. చంద్రుడి దక్షిణ ద్రువంపై ల�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై నెలకొన్న సస్పెన్స్ వీడకముందే సమావేశాలకు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి (సోమవారం) పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఘన చరిత్ర కలిగిన పార్లమెంట్ పాత భవనంల�
ప్రాధాన్యత క్రమంలో రుణాలు ఇవ్వడంతో పాటు, నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బ్యాంకర్లను ఆదేశించారు.
Minister Sabitha Reddy | తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
Minister Talasani | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువస్తాయని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీన�
Minister Srinivas Goud | నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ ( Minister Srinivas Goud ) అన్నారు.