అకాల వర్షం, ఎదురుగాలులకు నేలరాలిన మామిడి తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ముదిమాణిక్యం, గాగిరెడ్డిపల్లి, గురుకు
సారంగాపూర్ , మే 5: మండలంలోని రేచపల్లి గ్రామంలో సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇంటింటికి సోమవారం కరపత్రాలు, బ్యానర్లతో వెళ్లి తమ కళాశాలలోనే ఇంటర్మీడియట
గాలి బీభత్సానికి అకాల వర్షం కు మండలంలో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని డివిజనల్ హార్టికల్చర్ అధికారిని మంజువాణి అన్నారు. మండలంలోని ముదిమాణిక్యం,ఇందుర్తి, గునుకులపల్లి, లంబాడి పల్లి గ్రామాల్లో ర�
CPI KOTAGIRI | కోటగిరి : బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు. మే డే సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో సీపీఐ, ఏఐటియుసీ ఆధ్వర్యంలో గురువారం మే డే కార్య�
SSC RESULTS | కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 30 : రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదోతరగతి ఫలితాల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.
National Security Advisory Board | మోదీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును (National Security Advisory Board) పునర్వ్యవస్థీకరించింది.
Pensioners | రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు రావలసిన ఐదు డీఏలను వెంటనే చెల్లించాలని నారాయణపేట జిల్లా పెన్షనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మనోహర్ గౌడ్ డిమాండ�
top bureaucrat's Holi bash | టాప్ బ్యూరోక్రాట్ హోలీని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. 75 మంది అతిథులకు విందు ఇచ్చాడు. హోలీ వేడుక కోసం రూ.1.22 లక్షలు ఖర్చు చేశాడు. ఈ మొత్తం చెల్లించాలంటూ ఆ బిల్లును ప్రభుత్వానికి పంపాడు.
Tamil Nadu | తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి స్మారక చిహాన్ని ఆలయ ‘గోపురం’ ప్రతిరూపంతో
అలంకరించారు. చెన్నైలోని మెరీనా బీచ్లో ఉన్న ఈ స్మారకాన్ని హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ మంత్రి పీకే శేఖర్ బాబు స�
water problems | చొప్పదండి, ఏప్రిల్ 11: సాగునీళ్లు లేక చేతికి అందించిన పంట రైతుల కళ్ళముందే ఎండి నష్టపోయే దుస్థితి వచ్చిందని, వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి దాపురించినా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వానిక
KARIMNAGAR CPM | మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను హరిస్తే రానున్న కాలంలో పతనం కాక తప్పదని, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సుంకరి సంపత్ హెచ్చరించారు.