ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా సందీప్ నియమితులయ్యారు. ప్రస్తుతం అదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఎఫ్ఎసి (పూర్తి అదనపు బాధ్యతలు) ప్రిన్సిపాల్ గా నియమిస�
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అయన గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు దక్కాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల�
రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తామని చెప్పి, పర్సంటేజ్ ల పాలన కొనసాగిస్తున్నారని కే టీ అర్ సేనా తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ �
నంబాల కేశవరావుది ప్రభుత్వ హత్యే అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. బుధవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకే కేసీఆర్ ను బదనాం చేసే దిశగా కుట్రలు చేస్తున్నారని నాఫాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన
పెద్దకల్వలలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెద్దపల్లి, వీ–హబ్ మధ్య MOU (అవగాహన ఒప్పందం) కుదిరింది. ఈ మేరకు అట్టి ఒప్పంద పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శనివారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కళాశాల �
పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్ లోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. దీనికి సంబంధించిన ఎంవోయూ పత్రాన్ని హైదరాబాద్ లో కళాశాల డైరెక్టర్ ఎడవల్లి నవతకు సీఎం రేవంత్ రెడ�
చెమటోడ్చి పండించిన పంట కండ్లముందే మొలకెత్తుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనే దిక్కులేకపోవడంతో రైతన్నలు దీనస్థితిల
ప్రయివేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. డిగ్రీ విద్యార్థులు, యాజమాన్యం సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ బీఆర్ఎస్
మాక్ డ్రిల్ నిర్వహించే సమయంలో నగర వ్యాప్తంగా భద్రతా బలగాలు మోహరిస్తాయి. రెవెన్యూ, పౌర సరఫరాలు, జీహెచ్ఎంసీ ఇతర స్థానిక సంస్థల అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంటారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యత కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రభుత్�