ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన మామీ మేరకు రూ.41వేల కోట్లతో రుణ మాఫీని అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతు ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో శనివా
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఎద్దులాపూర్ జాఫర్ ఖాన్ పేట పెద్ద రాత్ పల్లి వెన్నంపల్లి గ్రామాల్లో పలు అభివృద�
తెలంగాణ రాష్ట్రంలోని దళిత గిరిజన విద్యార్థుల విద్యపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మోదంపల్లి శ్రావణ్, ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అశోక్ ఆరోపించారు. పెద్దపెల్లి జి�
మహిళా సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని, ఫుడ్ పేస్టివల్ ద్వారా మహిళ సంఘాల సభ్యులు తమ ఉత్పత్తులు విక్రయించి ఆదాయాన్ని పొందుతారని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ అన్నారు.
గోదావరిఖని -1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విఠల్ నగర్ ఏరియాలో ఒక వ్యక్తి పడి పోయి ఉండగా 108 అంబులెన్స్ వారు ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకురాగా డాక్టర్స్ అతనిని పరీక్షించారు. కాగా అప్పటికే సదరు వ్యక్తి మరణించినట
రామగుండం మండల కేంద్రంలోని హౌజింగ్బోర్డుకాలనీలో నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కోసం క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు రామకుమార్, వెంకటేశ్వర్లు, గౌస్, శ్రీలత సర్వే చేపట్టారు. హౌసింగ్ బోర్డు కాలనీ పిల�
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో SC, ST మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశా
పేద ప్రజలకు సీఎం రిలీఫ్ పండ్ పథకం అండగా నిలుస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో లబ్దిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ పం
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్గా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నది..కాంగ్రెస్ బెదిరింపులకు, కుట్రలకు భయపడేది లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు.
వయో వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో చట్టం పకడ్బందీగా అమలవుతున్నదని జగిత్యాల డివిజన్ రెవెన్యూ అధికారి పులి మధుసూదన్ గౌడ్ అన్నారు.
Minister Gaddam Vivekananda | సొంత ఇంటి స్థలం కలిగి ఉండి అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద ప్రభుత్వం రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం, ఉచితంగా ఇసుకను అందజేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి �
MLA Palvai Harish Babu | కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జీవో ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం సీడ్ మిల్లు వ్యాపారులకు వరంగా మారిందని చెప్పవచ్చు. వరి ధాన్యం బోనస్ విషయం సీడ్ మిల్లు వ్యాపారులకు రెట్టింపు లాభాలను తెచ్చి పెడుతోంది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే అన్నదాతలకు �
మండలంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాలకు చెందిన 100 మందికి పై గా విద్యార్థులు ప్రభుత్వ, బహుళ జాతి సంస్థలలో ఉద్యోగాలు సాధించారని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు త�
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రణ చేస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యo చేస్తున్నదని బీఆర్ఎస్ విద్యా�