లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షురాలిగా తానిపర్తి విజయలక్ష్మి అందించిన సేవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవా�
Fake Currency Notes | 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డినామినేషన్లకు చెందిన 2.17 లక్షలకు పైగా నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించారు. ఇందులో 1.17 లక్షలకుపైగా కొత్త రూ.500 నకిలీ నోట్లు ఉన్నాయి.
ప్రభుత్వ నింబంధనలు ప్రకారమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో చౌడారపు గంగాధర్ అన్నారు. మండలంలోని లక్ష్మిదేవిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎంపీడీవో బుధవారం భూమిపూజ చేసి పనులు �
తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ద్వారా ప్రతీ లీటర్కు రూ.5 ప్రోత్సాహకంగా అందించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో పాడి పరిశ్రమను స
పెగడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా చైల్డ్ మ్యారే�
ఎవరు సుప్రీం? పార్లమెంటా? ప్రభుత్వమా? రాష్ట్రపతా? సుప్రీం కోర్టా? ‘ఎవరూ కాదు.. అందరికీ రాజ్యాంగమే సుప్రీం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి అభిభాషణ. ‘అందరి విధ్యుక్త ధర్మాలను విశదపరిచేది, �
ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, పెన్షన్ మంజూరు వంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ �
అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాయికల్, మహితాపూర్ కి �
దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతామని, అంబేద్కర్ జయంతి రోజున తమ నాయకుడు సాయిలుకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశా
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని అర్పపల్లి గ్రామంలో ఎస్సీ, సబ్ ప్లాన్ నిధులు రూ.54 లక్షలు, రేచపల్లి గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధ�
జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, అలాగే అర్హత కలిగిన ప్రతీ పాత్రికేయునికి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేషనల్ కౌన్సిల్ సభ్యుడు నగునూరి శేఖర్ అన్నారు.
పేద విద్యార్థుల ప్రాణాలంటే రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ చౌక్లో భైఠాయ�
వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆషాడమాసం సందర్భంగా శుక్రవారం గోరింటాకు సంబరాలు నిర్వహించారు. ఈ సంబురాలు మహిళా సాధికారత విభాగం, ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్తంగా నిర్వహించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని ఎంపీడీవో చౌడారపు గంగాధర్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని కోనాపూర్, లక్ష్మిదేవిపల్లి, ధర్మనాయక్ తండా, �
పోతంగల్ మండలంలోని సుంకిని మండల పరిషత్ పాఠశాలలో 41మంది విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు వితరణ చేశారు.