తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చేలా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అమెరికాలో ఎన్నో ఏండ్ల నుంచి ఈ విధానాన్ని అ
ఆకట్టుకునే బొమ్మలతో కూడిన అందమైన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్నది. ఈ నెల నుంచే రెగ్యులర్ పాఠాలు బోధించాల్సి ఉండటంతో క్రమంగా విద్యార్థులకు చేర్చుతున్నది
జిల్లాలో ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరంలో మొత్తం 1,96,303 విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వారికి 11,25,888 పాఠ్యపుస్�
గొల్లకురుమల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. మంగళవారం మండలంలోని బస్వాపురం
దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ర్టాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, �
గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని వాలు తండా గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎల్లమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మ బోనాల పండుగలో ముఖ్య అతిథిగా పాల
పోటీ పరీక్షలు ముగిసే వరకూ ఉద్యోగార్థులు సన్నద్ధతపైనే దృష్టి సారించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి బాగా చదవాలన్నారు. ఉద్యోగార్థులకు సోమవారం బాన్సువాడలో పీబ�
వైద్య సేవలను విస్తృతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలకు భరోసా ఇస్తున్నది. రూ.లక్షల విలువ చేసే కార్పొరేట్ స్థాయి చికిత్సలను కూడా ఉచితంగానే అందిస్తున్నది. విద్యతో పాటు వైద్యానికి పెద్దపీట వేస
గిరిజన తండాలు, మారుమూల గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి పాలన చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నది. దాంతో పారిశుధ్యం మెరుగు పడడంతోపాటు వసతులు సమకూరాయి. ఇప్పు�
పాకిస్తాన్లో విద్యుత్ సంక్షోభం తీవ్రమవడంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తామని పాక్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు (ఎన్ఐటీబీ) హెచ్చరించింది.
శాంతిభద్రతల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మారుమూల ప్రాంతాల్లోనూ మౌలిక వసతులపై దృష్టి పెడుతున్నది. నగర, పట్టణ ప్రాంతాలతోపాటు రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం అ
స్వయం సహాయక సం ఘాల సభ్యులకు బ్యాంకులు అందిస్తున్న రుణాల ను సద్వినియోగం చేసుకోవాని ఎమ్మెల్యే విఠల్ రె డ్డి సూచించారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం మండల నాయకులతో కలిసి మండల సమాఖ్య సంఘ�
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్గా దీటుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వర్ధన్నపేట ఎమ్మె ల్యే అరూరి రమేశ్ అన్నారు. మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భా గంగా 3వ డివిజన్ పైడిపల్లి ప్
నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కర్ణాటక సంగీతంలో ఏషియా అవార్డు చేజింగ్ ది ఎక్సలెన్స్ సంస్థ నుంచి జాతీయ స్థాయి అవార్డులు పొందిన �