బీజేపీ అర్థబలం, అంగబలం ఉన్న జాతీయ పార్టీ. ఈశాన్యంలోని చిన్న రాష్ర్టాల్లో గల చిన్న పార్టీలు బీజేపీ ధాటికి తట్టుకోలేవు. అందువల్ల నయానా భయానా అక్కడి పార్టీలను తమవైపు తిప్పుకొంటున్నది. లేదా ప్రజా పునాది లేక�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్ అందించేందుకు విద్యాశాఖ సిద్ధం చేస్తున్నది. రెండు విడుతల్లో విద్యార్థులకు పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటిక�
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. రాజధాని బెంగళూరులో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో దాదాపు 75 పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు సెల�
భవిష్యత్తులో సంగారెడ్డి జిల్లా మరో కోనసీమలా మరనున్నదని, ప్రాజెక్టులు, ఎత్తిపోతలతో బీడు భూములు సస్యశ్యామలంగా మారనున్నాయని వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం అందోల్ నియోజకవర్గ
వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. తొలకరి వానలు కురుస్తుండడంతో అన్నదాతలు దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. డిమాం�
గోడలపై తంగేడు పుష్పం, పాలపిట్ట, జింక, జమ్మిచెట్టు వంటి రాష్ట్ర చిహ్నాలు, ఇంకా జిరాఫీ, ఏనుగు, సింహం ఆకృతులు, కూరగాయలు, రైలు బండి, ఆంగ్ల అక్షరమాల చిత్రాలు చూసి ఇదేదో కార్పొరేట్ స్కూల్ అనుకుంటున్నారా..? కానే క�
ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి పాత్రికేయులేనని.. ప్రజల సమస్యలను ఎప్పటి కప్పుడు సర్కారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దేశంలో ఎక్కడ�
రాష్ట్రంలో గొర్రెల పంపణీ పథకానికి నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో పథకం అమలుకు అవసరమైన రుణ
జిల్లాలో కాలువ గట్లను గుర్తించి వాటిల్లోని ఆక్రమణలను తొలగించాలని ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ సూచించారు. ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిల్లో పూర్తిగా హారితహారం మొక్కలు నాటాలన�
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు. నియో
సర్కార్ బడులు సరికొత్తగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మన ఊరు/ బస్తీ- మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోతున్నాయి. పాఠశాలలను బలోపేతం చేసి ప్రైవేట
ఒకప్పుడు జబ్బు చేస్తే సమీప పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య పరీక్షా కేంద్రాలు లేకపోవ డంతో ప్రైవేటు ఆస్పత్రు లను ఆశ్రయించాల్సి వచ్చేది.. ఫలితంగా జేబులకు చిల్లు పడేది.. రవాణా
‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ రా�
పల్లెప్రగతికి లక్ష్మీ కటాక్షించింది. ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్, మండల, గ్రామ పంచాయతీలకు జనరల్, స్పెషల్ కాంపోనెంట్ ఫండ్ కింద నిధులు జమయ్యాయి. జీపీలో జనాభా మేరకు ఈ కేటాయింపులు చేశారు. అత్యధికంగా �
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం కె. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పోతుగల్ గ్రామం లో బడిబాట కార్యక్రమంలో భాగంగా వి�