రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన, ఇంగ్లిష్ మీడియం విద్య, సాఫ్ట్ స్కిల్స్ తదితర చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ వేగంగా పెరుగుతున్నది. 2020-21లో 44.9 శాతం ఎన్రోల్మెంట్ ఉండగా, 2021-22లో 46.2
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అధికారాన్ని ఆయా పాఠశాలల ఫీజుల కమిటీలకే అప్పగించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సూచించినట్టు తెలిసింది. ఫీజుల నిర్ధారణ కోసం స్కూల్ స్థాయిలో పది మంది సభ్యులతో కమిటీని ఏర్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల భవనాల పటిష్ఠతకు అధికారులు చర్యలు చేపట్టారు. మన ఊరు-మన బడి పథకంలో భాగంగా భవనాల పైకప్పుల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందించారు. స్కూళ్లవారీగా సర్వే నిర్వహించిన అధికారులు పలు స�
రాష్ట్రంలోని నాలుగు బొగ్గు గనుల వేలంలో కేంద్రప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. మూడుసార్లు గడువు పొడిగించినా ఈ గనుల కోసం ఒక్క సంస్థ కూడా బిడ్ దాఖలు చేయలేదు. సిరులు కురిపిస్తున్న సింగరేణిని ప్రైవేటు
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలపై నమోదైన 17 కేసులను ఉపసంహరించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన హింసాకాండ కేసు కూడా ఉన్నది
కొవిడ్ థర్డ్ వేవ్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమని హైకోర్టు కొనియాడింది. థర్డ్ వేవ్ ప్రభావాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అంచ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనతో విద్యాబోధన మరిం
నమ్మకం, పరస్పర ప్రయోజనం ప్రాతిపదికగా బీమా రంగంలో రారాజుగా వెలుగుతున్న ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రమాదపుటంచుకు చేరుకున్నది. సమాజానికి భరోసానిస్తున్న ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయటానికి మోదీ ప
విజయవంతంగా నడుస్తున్న ఒక విద్యుత్తు పంపిణీ సంస్థ.. గత ఐదేండ్లలో రూ.1,000 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది. ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నది.. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రూ.20 వేలకోట్ల నుంచి రూ.25 వేల కోట్ల�
సులభతర వాణిజ్య విధానం తరహాలో గ్రీన్ ర్యాంకింగ్ విధానాన్ని తీసుకొచ్చి రాష్ర్టాల మధ్య పోటీ పెంచాలని కేంద్ర అటవీశాఖకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. నెట్ జీరో లక్ష్య సాధన
రాష్ట్రంలో ఏటా లక్ష మందికి పైగా ఆరోగ్యశ్రీని వినియోగించుకొంటున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందుకొని ఆరోగ్యవంతులు అవుతున్నారని తాజాగా విడుదల చేసిన స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక�
మల్లన్నసాగర్ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మల్లన్నసాగర్ జలాశయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు సమగ్రమైన �
ఉక్రెయిన్లో దాదాపు 20 వేల మంది భారతీయులు చిక్కుకుపోయారు. తమను వెంటనే స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వానికి వారు విజ్ఞప్తిచేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని వీడియో రూపంలో తమ ఆవేదన�
‘న్యాయం అందించడంలో జాప్యం న్యాయ నిరాకరణ కిందే లెక్క’ అన్నది మౌలిక సూత్రం. దేశభద్రత వంకతో కేంద్రప్రభుత్వం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించేలా ‘పెగాసస్' ఇజ్రాయిలీ సాంకేతికతను వాడి వ్యక్తుల టెలిఫోన్
యాదవ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు రూ.10 కోట్ల వ్యయంతో నూతన యాదవ వసతి గృహాన్ని నిర్మించనున్నట్టు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబూరావు