ఒకటి 2001 ఫొటో, రెండోది 2022 ఫొటో.. రెండు ఫొటోల్లో ఉన్నదీ సీఎం కేసీఆరే. అప్పడు సింహగర్జన.. ఇప్పుడు రణగర్జన.. రెండు సందర్భాల్లో చేసింది కేంద్రంపై యుద్ధమే. నాడు తెలంగాణ సాధన కోసం.. నేడు తెలంగాణ సంక్షేమం కోసం..
పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తూ దేశాన్ని ఆగం పట్టిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పిచ్చెక్�
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణతో ఎందుకు గొడవపెట్టుకొంటున్నారని, అసలు మనసులో ఆయన ఏమున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. శనివారం యాదాద్రి భువనగిరిలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో మాట్లాడిన సీఎం.. ‘తెలంగ�
Land sale | నిధుల సమీకరణ కోసం నిరుపయోగంగా ఉన్న సర్కారు భూముల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేసిన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఏపీని పునర్వ్యవస్థీకరించిన తీరు గురించి కాంగ్రెస్పై విరుచుకుప�
సోషల్ మీడియాపై నియంత్రణకు కేం ద్రం ప్రభుత్వం ‘ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ ఎథిక్స్ కోడ్' పేరుతో నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనలు బీజేపీకి, కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వానికి తప్ప.. �
‘కొత్తది తేను చేతగాదు.. ఉన్నది ఊడబెరికిండు’ అన్నట్లుగా ఉంది కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యవహారం. దేశంలో కోట్లాదిమంది నిరుపేద కూలీలకు అంతోఇంతో ఆసరా కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమక్రమంగా న�
ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఏపీ, తెలంగాణల మధ్య సమస్యలు కొనసాగుతున్నాయని.. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు కావొస్తున్నది. 2014 ఫిబ్రవ�
తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నదని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రం కోరిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరుచేయకుండా ఉపేక్షిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశా
పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ క�
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండజాగీర్లోని 1,654.32 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదానికి తెరపడింది. పదేండ్లకు పైగా ప్రభుత్వానికి-వక్ఫ్బోర్డుకు మధ్య కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఫుల్స్టాప్
ఏడు దశాబ్దాల భారత సమాఖ్య రాజ్యాంగం అమలులో అనేక అనుభవాలు, వైఫల్యాలు, విజయాలు మనకు కనిపిస్తాయి. స్వతంత్ర భారత నిర్మాతలు ఈ దేశ సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడే సాధనంగా మన రాజ్యాంగాన్ని మలిచారు. సంకుచిత ర
మహబూబ్నగర్ : దళితులను ధనవంతులుగా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దళితబంధు కార్యక్రమం అమలుపై జిల్లా క�