అమరావతి : ఏపీ ఉద్యోగుల ఆందోళనలను తగ్గించేందుకు అధికార వైసీపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది .పీఆర్సీపై ఉద్యోగులను నచ్చజెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు తాడ�
సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడి దేశంలో పొట్టచేత పట్టుకుని తిరుగుతున్న కోట్లాది నిరుద్యోగులు చేద్దామంటే కొలువు రాదు.. సాగిద్దామంటే వ్యాపారం లేదు. ఇది.. ఇప్పుడు దేశంలో ఉద్యోగం, ఉపాధి కరువైన కోట్లాదిమంది గోస.
అమరావతి : ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగులు తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. పీఆర్సీతో పాటు మూడు జీవోలను రద్దు చేయాలని, డీఏలతో పాటు పాత పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తు ఈ నెల 21
తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ర్టాలకు మొండిచేయి ఎన్నికలున్న ఐదు రాష్ర్టాల్లో నాలుగింటికి అవకాశం మొత్తం 56 ప్రతిపాదనల్లో 21 నమూనాల ఎంపిక ఎంపికైన 12 రాష్ర్టాలు, 9 కేంద్ర ప్రభుత్వశాఖల శకటాలు హైదరాబాద్, జనవరి 18 : అవకా�
న్యూఢిల్లీ, జనవరి 13: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన మైండ్ట్రీ..వరంగల్లో ఆఫీస్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్లను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు�
భారత్లో టెస్లా ప్రవేశంపై మస్క్ న్యూఢిల్లీ, జనవరి 13: దేశీయ మార్కెట్లోకి వాహనాల్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించడానికి కృషి చేస్తున్నామని అమె�
నియమించిన మహారాష్ట్ర ప్రభుత్వం పెన్నా నల్లగొండ జిల్లా నార్కట్పల్లివాసి హైదరాబాద్, జనవరి 11 : తెలంగాణ వ్యక్తికి అరుదైన అవకాశం లభించింది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన ప్రొఫెసర్ పెన్నా మధుసూద�
మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఢిల్లీలో ర్యాలీలు చేస్తాం బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ బీఎంఎస్ కాచిగూడ, జనవరి 5: ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లను ప్రైవేటీకరించడం సరైన చర్య కాదని, అది కేంద్రం చేతకానితనమే
రూ.653 కోట్ల కోసం నోటీసు ఇచ్చిన కేంద్రం న్యూఢిల్లీ, జనవరి 5: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియామీకి కేంద్ర ప్రభు త్వం రూ.653 కోట్ల దిగుమతి సుంకం ఎగవేత నోటీసునిచ్చింది. షియామీ ఇండియా యూనిట్లో
గతేడాది 1,050 టన్నులు రాక న్యూఢిల్లీ, జనవరి 4: బంగారానికి డిమాండ్ భారీగా పెరగడంతో 2021లో భారత్ రికార్డు స్థాయిలో దిగుమతి చేసుకొంది. ఈ దిగుమతుల కోసం గతేడాది 55.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4.2 లక్షల కోట్లు) విదేశీ మా�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువు పట్టుదలతో అమెరికా వర్సిటీకి ఎంపిక ‘అలబామా’ లో పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ చేస్తున్న వేణు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 : జిజ్ఞాస, పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా లక�
లొల్లి చేయాలె.. బీజేపీ లెక్క అదే! కొందరు ఉద్యోగుల ఆరోపణలతో దీక్షకు బండి డీవోపీటీ మార్గదర్శకాల ప్రకారమే కేటాయింపు మూడేండ్ల క్రితమే జీవో 124లో స్పష్టత హైదరాబాద్, జనవరి 3 : ఆయన ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షు
బంజారాహిల్స్ : కొవిడ్ సమయంలో విశేష సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు. సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని �