ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పకడ్బందీగా వ్యర్థాల నిర్వహణ చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ దవాఖానల్లో బయో మెడికల్ ఏజెన్సీలతో వ్యర్థాలను వేరుచేసే పనులు చేపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ధార్మిక సంస్థలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్ శాఖమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ సమీపంలోని కోడూరులో హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తెలంగాణ అధ్�
హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) దవాఖాన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందిస్తున్నది. ఆరోగ్య రంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలుపుతున్నది. ఢిల్లీలోని ఎయిమ్స్కు దీటుగా అన్ని రకాల వైద్యసేవలంద�
తన ఆధీనంలోని భూములను అమ్ముకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, దీనిపై ఏవిధమైన అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం భూములను విక్రయించడాన్ని అడ్డుకొనే చట్టం ఏదీ లేదని తెలిపింది
ఒకటి 2001 ఫొటో, రెండోది 2022 ఫొటో.. రెండు ఫొటోల్లో ఉన్నదీ సీఎం కేసీఆరే. అప్పడు సింహగర్జన.. ఇప్పుడు రణగర్జన.. రెండు సందర్భాల్లో చేసింది కేంద్రంపై యుద్ధమే. నాడు తెలంగాణ సాధన కోసం.. నేడు తెలంగాణ సంక్షేమం కోసం..
పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తూ దేశాన్ని ఆగం పట్టిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పిచ్చెక్�
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణతో ఎందుకు గొడవపెట్టుకొంటున్నారని, అసలు మనసులో ఆయన ఏమున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. శనివారం యాదాద్రి భువనగిరిలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో మాట్లాడిన సీఎం.. ‘తెలంగ�
Land sale | నిధుల సమీకరణ కోసం నిరుపయోగంగా ఉన్న సర్కారు భూముల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేసిన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఏపీని పునర్వ్యవస్థీకరించిన తీరు గురించి కాంగ్రెస్పై విరుచుకుప�
సోషల్ మీడియాపై నియంత్రణకు కేం ద్రం ప్రభుత్వం ‘ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ ఎథిక్స్ కోడ్' పేరుతో నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనలు బీజేపీకి, కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వానికి తప్ప.. �
‘కొత్తది తేను చేతగాదు.. ఉన్నది ఊడబెరికిండు’ అన్నట్లుగా ఉంది కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యవహారం. దేశంలో కోట్లాదిమంది నిరుపేద కూలీలకు అంతోఇంతో ఆసరా కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమక్రమంగా న�
ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఏపీ, తెలంగాణల మధ్య సమస్యలు కొనసాగుతున్నాయని.. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు కావొస్తున్నది. 2014 ఫిబ్రవ�