బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)లోని ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో జీపీఏ ఆధారంగా ఈ వర్�
Government schools | ప్రభుత్వ పాఠశాలలు పల్లె ప్రాంతాలకు ప్రగతి రథ చక్రాల్లాంటివని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని శ్రీరాంపూర్ ఎంఈఓ సిరిమల్ల మహేష్ అన్నారు. పల్ల
ఒకటో తరగతి వారిప్పుడు రెండో తరగతికి.. ఇలా పైతరగతులకు ప్రమోట్ అవుతారు. ఇదే ట్రెండ్ మరి కొంత కాలం కొనసాగితే సర్కారు స్కూళ్లల్లో విద్యార్థులుంటారా.. ? అంటే కష్టంగానే కనిపిస్తున్నది. ఓ పదేండ్ల తర్వాత సర్కార�
రాష్ట్రంలోని 41,647 స్కూళ్లల్లో.. ఒక్కో తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులున్నారు. అంటే సగటున ఒక పాఠశాలలో ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 14లోపే. స్కూళ్లు ఎన్ని ఉన్నా తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులనే పంచుకోవాలి. వ�
పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా 98.20 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచినట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. 11,849 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 11,636 మంది ఉత్తీర్ణులైనట్లు పేర�
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం కింద రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలలను కార్పొరేట్ పాఠశ�
Badibata | చిగురుమామిడి, ఏప్రిల్ 21: మండలంలోని కొండాపూర్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బానోత్ కిషన్ నాయక్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ గుడాల రజిత ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రవేశం కోసం సోమవారం �
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలని తెలంగాణ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీ పీటీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్ నేతలు విద్యాశాఖ సెక్రటరీ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నల్లగొండ జిల్లా కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. గురువారం కట్టంగూర్ లోని అంబేద్కర్ నగర్ లో 2025-26 విద్యా సంవత్సరం ప్రొఫెసర్ జయశంకర్ బడి�
రాష్ట్రంలోని సర్కారు బడులు గాడితప్పుతున్నాయి. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా ఆదరణ కోల్పోతున్నాయి. మూడేండ్లల్లో సర్కారు బడుల్లో 3,67,374 మంది ఎన్రోల్మెంట్ తగ్గింది.
మూడు లక్షల కోట్ల బడ్జెట్. ఈ మూడు లక్షల కోట్లల్లో విద్యారంగం వాటా 23వేల కోట్లు. సర్కారు బడుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు. 15వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు. ఇది సర్కారు వారు డబ్బా. ఇది ఒక పార్శమ�
మధ్యాహ్న భోజన పంపిణీ విషయంలో పాఠశాల విద్యాశాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. సర్కారు బడుల్లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని గురువారం ఆదేశాలిచ్చింది. ఇది సర్కారు బడ�