రాష్ట్రంలోని సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలని తెలంగాణ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీ పీటీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్ నేతలు విద్యాశాఖ సెక్రటరీ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నల్లగొండ జిల్లా కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. గురువారం కట్టంగూర్ లోని అంబేద్కర్ నగర్ లో 2025-26 విద్యా సంవత్సరం ప్రొఫెసర్ జయశంకర్ బడి�
రాష్ట్రంలోని సర్కారు బడులు గాడితప్పుతున్నాయి. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా ఆదరణ కోల్పోతున్నాయి. మూడేండ్లల్లో సర్కారు బడుల్లో 3,67,374 మంది ఎన్రోల్మెంట్ తగ్గింది.
మూడు లక్షల కోట్ల బడ్జెట్. ఈ మూడు లక్షల కోట్లల్లో విద్యారంగం వాటా 23వేల కోట్లు. సర్కారు బడుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు. 15వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు. ఇది సర్కారు వారు డబ్బా. ఇది ఒక పార్శమ�
మధ్యాహ్న భోజన పంపిణీ విషయంలో పాఠశాల విద్యాశాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. సర్కారు బడుల్లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని గురువారం ఆదేశాలిచ్చింది. ఇది సర్కారు బడ�
ప్రభుత్వ పాఠశాలలకు విద్యాసంవత్సరం మొత్తంలో పలు అంశాలకు కేటాయించిన నిధులు.. వాటికి అనుగుణంగా ఖర్చు చేసి.. అందుకు సంబంధించిన యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్)లు అందజేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ సోమవారం ఆదే
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నూతన విద్యావిధానంలో భాగంగా ఏఎక్స్ఎల్, ఈకే స్టెప్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికైన 6 జిల్లాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార�
ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ బడులు పోటీ పడలేక పోతున్నాయని, ఇందుకు కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదేశించారు.
రాష్ట్రంలోని 972 సర్కారు స్కూళ్లల్లో డిజిటల్ విద్యనందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా స్కూళ్లకు కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్లను సరఫరా చేయనుంది.
నివాస యోగ్యమైన ఇండ్లను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నిధులు ఉండటం లేదని, ప్రజలు తాగడానికి పరిశుభ్రమైన నీరు లేదని, అటువంటి సమయంలో మీరు సైకిల్ ట్రాక్స్ కోసం పగటి కలలు కంటున్నార�
Nizamabad Collector | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
ఎండలు మొదలయ్యాయి. వాతావారణం వేడెక్కుతున్నది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు డిహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ‘వాటర్ బెల్' పేరిట సరిక�