బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, విద్యార్థుకు నాణ్యమైన బోధనతోపాటు మెరుగైన వసతులను కల్పించారు.దీంతో ప్రభుత్వ బడులకు ఆదరణ పెరిగి ప్రవేశాలకు డిమాండ్ ఏర్
ప్రభుత్వ పాఠశాల పరిరక్షణే ఎస్టీయూ లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ అన్నారు. సిద్దిపేట ఎన్జీవోస్ భవన్లో బుధవారం ఎస్టీయూ రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమా
Alugubelli Narsi Reddy | ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలని తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.
యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండల కేంద్రంలోని భూ లక్ష్మమ్మ చౌరస్తా దగ్గర బడిబాట జీపు యాత్రను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని టీఎస్ యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాడీడు పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని, నాణ్య
వాళ్లు సర్కారు బడుల్లో పనిచేశారు. స్కూళ్లను ఊడ్చి, కడిగి, శుభ్రం చేశారు. ఆఖరికి మూత్రశాలలు, మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా మార్చారు. మొక్కలకు నీళ్లు పోసి, కంటికి రెప్పలా పెంచారు. అలా ఏకంగా 10 నెలల పాటు పనిచేశ�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాల పంపిణీ చేసినట్లు మండల విద్యాధికారి ఎస్ మహేష్ తెలిపారు.
Government Schools | ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ విద్యా బోధన లభిస్తుందని ఎంఈవోలు రాజేశ్వర్ రెడ్డి, కురుమూర్తి, టీఎస్యూటీఎఫ్ మహబూబ్నగర్ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ దుంకుడు శ్రీనివాస్ అన్నారు.