వేసవి సెలవుల తర్వాత గురువారం నుంచి సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, మోజార్టీ చోట్ల ‘సమస్యల’ స్వాగతం పలుకుతున్నాయి. రెండేండ్ల కిందటి వరకు మెరుగైన సౌకర్యాలతో ఆహ్లాదకరంగా సాగినా..
సర్కారు బడుల్లో సౌలతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య ఏటికేడు తగ్గుతోంది. విద్యాశాఖ మాత్రం మొక్కుబడిగా బడిబాట కార్యక్రమం నిర్వహించి చేతులు దులుపుకుంటోంది.
Hanumanthu Naidu | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు.
“ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ముందుగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.. ఆ తర్వాతనే ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని ప్రచారం చేయాలి.. అప్పుడే సర్కారు బడులపై నమ్మకం పెరుగుతుంది..”
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెరుగైన వసతులను కల్పించడం ద్వారా ప్రభుత్వ బడులకు ఆదరణ పెద్ద ఎత్తున పెరిగి గ్రామ�
Government Schools | ప్రభుత్వ బడుల బలోపేతంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు సహకరించాలని మక్తల్ మండల విద్యాధికారి అనిల్ గౌడ్ కోరారు.
గత సర్కారుకంటే భిన్నంగా విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులను అందిస్తామంటూ గత విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు ఆర్భాటపు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ స
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించిందని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈవో సామినేని సత్యనారాయణ అన్నారు.
నేడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీడీవో డేనియల్ పేర్కొన్నారు.