ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లల్ని చేర్పించండి అంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట చేపట�
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోటు పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నాం. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం అంటూ పాలకులు, అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ క్షేత�
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి శ్రీరామ్ కొండయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని రామకృష్ణ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమానికి �
ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులను కల్పించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో శ�
Utkoor | ప్రభుత్వ బడులలో ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించాలని ఎంపీవో లక్ష్మీ నరసింహరాజు అన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులతో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుం
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఉల్లాసంగా.. ఉషారుగా పాఠశాలలకు రావడం కన్పించింది.
వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మొన్నటివరకు ఆటపాటలతో సరదగా గడిపిన చిన్నారులు బడిబాట పట్టారు. మొదటి రోజు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులకు సమస
వేసవి సెలవుల తర్వాత తెరుచుకున్న సర్కారు పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలికాయి. సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు ఇబ్బందులకు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తామని, ఎలాంటి �
బోధన్ మండలంలోని భవానీపేట్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యార్థులు లేరని 11 ఏండ్ల క్రితం మూసివేశారు. ఇటీవల చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా అదే పాఠశాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మ
వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు గురువారం బడి బాట పట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకోవడంతో ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులతో కోలాహలంగా మారాయి.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య కోరారు. కాల్వ శ్రీరాంపుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం ని
బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంఈవో రాముల నాయక్ అన్నారు. మండలంలోని బూజునూరు, సీతంపేట, గ్రామాలల్లో గురువారం బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు.