బెంగళూరులో ‘ది హిందూ‘ పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని ప్రకటించారు. అదే సమయంలో నీతి ఆయో�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలని కోరుతూ ఆ పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ప్రజాప్రతినిధులు వినూత్నంగా ప్రచార రథంతో శుక్రవారం గ్రామంలో తిరుగుతున్నారు.
‘ఈ సంవత్సరం సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ భారీగా పెరిగింది. అదనంగా లక్ష మంది విద్యార్థులను సర్కార్ బడుల్లో చేర్పిం చాం- ఇదీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన ది హిందూ హడిల్ కాన్క్లేవ్లో చె�
సర్కార్ బడుల్లో ఈ నెల 15 నుంచే రాగిజావ పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించా రు. అధికారులు చర్యలు తీసుకుని పంపిణీ జరిగేలా చూడాలని సూచించారు.
బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని తల్లిదండ్రులకు కామారెడ్డి కలెక్టర్ ఆసీస్ సంగ్వాన్ సూచించారు. రామారెడ్డి మండల కేంద్రంలోని దళిత వాడలో మంగళవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ ప
ప్రభుత్వ బడులను తగ్గిస్తే తిరుగుబాటు తప్పదని ఏఐఎస్ఎఫ్ హెచ్చరించింది. 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4,000లకు కుదిస్తామని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ విద్యారంగ బలోపేత విధానానికి వ్యతిరేకంగా ఉ�
విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
Breakfast | రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న బ్రేక్ఫాస్ట్ పథకానికి బాలారిష్టాలు తప్పడంలేదు. రాష్ట్రమంతటా ఒకేసారి ఈ పథకం అమలయ్యే పరిస్థితులు కనిపించడంలేదు.
Revanth Reddy | ‘ప్రభుత్వ టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి.. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు.. విద్యాబోధన పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై అక్కసు వెళ్లగక్కిన ముఖ్యమంత్రి రేవంత�
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతలు యూనిఫామ్స్ అందజేస్తారు. ఇందుకు సంబంధించి ఏటా మే మొదటి వారంలోనే సంబంధిత ఏజెన్సీ ద్వారా మండల పాయింట్కు, అక్కడి నుంచి ఐకేపీ ఎస్
ప్రభుత్వ పాఠశాలలు మూసివేత దిశగా సాగుతున్నాయి. విద్యార్థులు లేని (జీరో ఎన్రోల్మెంట్) బడులను మూసివేస్తుండగా, ఉపాధ్యాయులు లేని స్కూళ్లను సమీప వాటిలో విలీనం చేస్తున్నారు. ఇలా గత ఐదేళ్లలో ఉమ్మడి వరంగల్ జ
మధ్యాహ్న భోజన పథకం(పీఎం పోషణ్) లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతున్నది. స్వీకరించే వారి సంఖ్య ఏటా క్రమంగా పడిపోతున్నది. ఏడాది వ్యవధిలోనే 1,90,842 (రెండు లక్షల) విద్యార్థులు తగ్గిపోయారు.
జిల్లా విద్యాశాఖలో పరిపాలనా వ్యవస్థ అగమ్యగోచరంగా మారింది. డీఈవో చైతన్య జైని 20 రోజులపాటు సెలవుపై వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం డీఈవో సెలవుపై వెళితే.. మరో అధికారికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలి. కాన�