చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం ప్రభుత్వ పాఠశాలలో 25 సంవత్సరాల క్రితం విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులందరూ మిత్ర బృందంగా ఏర్పడి అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం పాఠశాల ఆవరణలో సర్పంచ్ బోయ�
ఇంట్లో నల్లా పనిచేయకపోతే అదే రోజు బిగించేస్తాం. తలుపులు, కిటికీలు విరిగిపోతే తెల్లవారే మరమ్మతులు చేయించుకుంటాం. కానీ రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ఏ వస్తువువైనా దెబ్బతింటే.. మరమ్మతులు చేసే పరిస్థితి లే�
సర్కార్ బడుల రూపురేఖలు మార్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘మన ఊరు-మన బడి’పై రేవంత్రెడ్డి సర్కార్ కక్షగట్టింది. అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని కొనసాగించకపోగా, పెండింగ్ బిల్లులన�
సర్కారు బడుల్లోని పదో తరగతి విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ‘స్పెషల్' క్లాసులకు హాజరవుతున్న వీరు స్నాక్స్కు నోచుకోలేకపోతున్నారు. పది పరీక్షల నేపథ్యంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సర్కార్ బడుల్�
రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను జీరో ఎన్రోల్మెంట్ (వివిధ కారణాలు) వల్ల 1,441 పాఠశాలలు తాత్కాలికంగా మూసివేయబడినాయి. దేశవ్యాప్తంగా జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో మన తె
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఈసారి కూడా తగ్గింది. గత మూడేండ్లుగా ఇదే పరిస్థితి. 2023-24లో విద్యార్థుల సంఖ్య 18.06 లక్షలుగా ఉండగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 1.28 లక్షలు తగ్గి.. 16.78 లక్షలకు చేరింది. ఈ సారి మరో 20 వేల మంది వ�
Government Schools | రైజింగ్ తెలంగాణ.. 5.7 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు.. మూడు లక్షల కోట్ల బడ్జెట్.. అంటూ ప్రభుత్వం అంకెల గారడీతో గొప్పలు చెప్పడం ఒక కోణమైతే.. మరోవైపు టాయిలెట్లు లేని పాఠశాలలు రాష్ట్రంలో దర్శనమిస�
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇకపై పత్రికలను తప్పనిసరిగా చదవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి తరం విద్యార్థులు ఎక్కువ కాలం మొబైల్, కంప్యూటర్లతో గడుపుతున్న క్రమంలో వారి స్క్ర�
మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ప్రతీ నెలా పాఠశాలలను పరిశీలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో పాఠశాల పర్యవేక్షణ, అభ్యాసన అభివృద్ధి అమలుపై సంబంధిత అ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడి గాడి తప్పుతున్నది. పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి అమ్మ ఆదర్శ పాఠశాలలని పేర�
రాష్ర్టంలో ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం క్షీణిస్తున్నదని, ఈ విధానాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ విద్య పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర వి�
విద్యా బోధనలో కృత్యాధార బోధన, ప్రయోగాత్మక బోధన అనే రెండు పద్ధతులు చాలా కీలకం. అయితే, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కృత్యాధార బోధన మాత్రమే జరుగుతోంది. ప్రయోగాత్మక బోధన జరగడం లేదు. అయితే, ప్రయోగా