సర్కారు బడుల్లో ఉదయం వేళ విద్యార్థుల ఆకలి తీర్చేందుకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా 2022-23 విద్యా సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభు త్వం రాగి జావ పంపిణీ చేసింది.
మేడ్చల్ జిల్లాకు నూతనంగా మంజూరైన 24 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ నెలాఖరులోగా ప్రారంభం సాధ్యమయ్యేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గా�
ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు కావాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని లింగంపల్లి, సిందోల్, తాటిపల్లి గ్రామాల్లో ఇందిర�
జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. దీనికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, విద్యాశాఖ తదితర అంశాలపై అదనపు కలె�
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఎవరైనా మూడు రోజులకు మించి స్కూల్కు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి, వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించింది.
‘ఒక్క జత యూనిఫాం ఇచ్చి విద్యా శాఖ అధికారులు చేతులు దులుపుకొన్నారు. ప్రతీ రోజు యూనిఫాం వేసుకోవాలని చెబుతున్నారు. ఏ రోజుకు ఆ రోజు ఉతుక్కుంటేగానీ ఆ మరుసటి రోజు యూనిఫాం వేసుకోలేని పరిస్థితి. స్కూల్ అయిపోగా�
ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న క్రమంలో ఏజెన్సీ కార్మికులు పథకాన్ని ఎలా కొనసాగించాలని ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం బి�
Collector Santosh | ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
మండలకేంద్రలోని నార్త్ మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుల నైపుణ్యత, బోధనతీరుపై తోటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముగ్దులవుతున్నారు. వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా ఈ పాఠశాలకే పంపిస్తున్నారు. ఎనిమి�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా పడిపోతున్నది. ఈ నెల 6 నుంచి 19 వరకు జిల్లా లో చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఒక్కో పాఠశాలలో కొత్తగా కనీసం పది మంది విద్యార్థులు చేరకపోవడం విద్యాశాఖ అధికారులు, ఉపా�
హన్వాడ మండలం టంకర జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను నియమించి మెరుగైన విద్యను అందించాలని టంకర గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక�
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతిక బోధన సేవల కోసం రేవంత్ ప్రభుత్వం ఇటీవల ఆరు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఒక్కో సంస్థ ఒక్కో విధమైన సేవలు అందించనున్నది. ఇప్పటికే 540 పాఠశాలల్లో పనిచేస్తున్న �
తమ గ్రామంలో మూతపడిన సర్కారు బడిని తిరిగి తెరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పిల్లల చదువులకు ఇబ్బందులు అవుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి పాఠశాలను ప్రారంభించాలని వారు వేడుకుంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు.