పిల్లలు రావడం లేదనే సాకుతో పాఠశాలల మూసివేతకు సిద్ధమవుతున్న ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయ ముట్టడి క�
పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు రావడం లేదనే సాకుతో రేవంత్ సర్కార్ బడులను మూసివేయడం దుర్మార్గమని ఏఐఎప్ఎఫ్ మండిపడింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి తుమ�
రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలను ‘మన ఊరు-మన బడి’ కింద అభివృద్ధి చేసింది కేసీఆర్ సర్కారేనని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ స్పష్టంచేశారు. ఆరుట్ల స్కూల్లో బుధవ�
మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గోపాల్ ప్రభుత్వ విద్యపై తనకున్న విశ్వాసాన్ని చాటిచెప్పాడు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన జరుగుతోందనే సందేశాన్ని సమాజానికి అందించేందు�
వేసవి సెలవుల అనంతరం సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అయితే, అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపకపోవడంతో మొదటిరోజు వెలవెల
రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేలకు కుదిస్తామని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటనను విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎంకు బహిరంగ లేఖ
బాన్సువాడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను మండల విద్యాధికారి నాగేశ్వర్ రావు చేతుల మీదుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సోమవారం అందజేశారు.
Gurukul Tenders | ‘కేంద్రీకృత విధానం వల్ల అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందుబాటులోకి వస్తాయి. జవాబుదారీతనం ఉంటుంది. అందుకే కేంద్రీకృత విధానాన్ని అమలు చేస్తున్నాం’ అని కాంగ్రెస్ సర్కార్ ఊదరగొడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. మన ఊరు-మన బడి కింద ప్రభుత్వం
భద్రాద్రి జిల్లాలోనూ సర్కారు బళ్లలో వెతలు తప్పడం లేదు. కాంగ్రెస్ పాలనలో పిల్లల విద్యపై కనీస పట్టింపు కూడా లేకపోయింది. ‘కొత్త సర్కారు వచ్చింది. కొత్త కమిషన్ వేస్తున్నాం. ఇంకేముంది? చదువులమ్మ తల్లి.. పేది
బడిగంట మోగనున్నది. నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభంకానున్నాయి. కాగా, సరిగ్గా అమావాస్య రోజే బడులు ప్రారంభించడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పా�
సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారం భం కానున్నాయి. వేసవి సెలవుల తర్వాత బడి గంటలు మోగనున్నాయి. ఆ మేరకు తరగతి గదులు, బడుల పరిసరాలను శుభ్రం చేశారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఆయా ప్రాంగణాలను సిద్ధం చేశా
వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడిగంట మోగనున్నది. నిన్న, మొన్నటి వరకు ఆటపాటలు, వేసవి శిబిరాలతో బిజీగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్�
ప్రభుత్వ పా ఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు దోహ దం చేసేలా విద్యా బోధన చేస్తున్నామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ నుంచి ఆమె ఒక ప్
Schools Reopen | వేసవి సెలవుల విరామం తర్వాత సోమవారం బడులు పునఃప్రారంభం కానున్నాయి. సుమారు రెండు నెలలుగా వెలవెలబోయిన పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి.