Breakfast | రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న బ్రేక్ఫాస్ట్ పథకానికి బాలారిష్టాలు తప్పడంలేదు. రాష్ట్రమంతటా ఒకేసారి ఈ పథకం అమలయ్యే పరిస్థితులు కనిపించడంలేదు.
Revanth Reddy | ‘ప్రభుత్వ టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి.. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు.. విద్యాబోధన పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై అక్కసు వెళ్లగక్కిన ముఖ్యమంత్రి రేవంత�
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతలు యూనిఫామ్స్ అందజేస్తారు. ఇందుకు సంబంధించి ఏటా మే మొదటి వారంలోనే సంబంధిత ఏజెన్సీ ద్వారా మండల పాయింట్కు, అక్కడి నుంచి ఐకేపీ ఎస్
ప్రభుత్వ పాఠశాలలు మూసివేత దిశగా సాగుతున్నాయి. విద్యార్థులు లేని (జీరో ఎన్రోల్మెంట్) బడులను మూసివేస్తుండగా, ఉపాధ్యాయులు లేని స్కూళ్లను సమీప వాటిలో విలీనం చేస్తున్నారు. ఇలా గత ఐదేళ్లలో ఉమ్మడి వరంగల్ జ
మధ్యాహ్న భోజన పథకం(పీఎం పోషణ్) లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతున్నది. స్వీకరించే వారి సంఖ్య ఏటా క్రమంగా పడిపోతున్నది. ఏడాది వ్యవధిలోనే 1,90,842 (రెండు లక్షల) విద్యార్థులు తగ్గిపోయారు.
జిల్లా విద్యాశాఖలో పరిపాలనా వ్యవస్థ అగమ్యగోచరంగా మారింది. డీఈవో చైతన్య జైని 20 రోజులపాటు సెలవుపై వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం డీఈవో సెలవుపై వెళితే.. మరో అధికారికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలి. కాన�
సర్కార్ బడుల్లోని గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టు పేరును ప్రిన్సిపాల్గా మార్చాలని తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు పీ రాజభాను చంద్రప్రకాశ్, ముఖ్య �
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. టీచర్ కొలువు ఉద్యోగం కాదు.. బాధ్యత., బరువని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11నుంచి 17వరకు జరుగునున్న విద్య�
కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభు త్వం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని అమలు పర్చింది. పట్టణాల్లో సైతం ‘మన బస్తీ- మన బడి’ పేరిట సర్కార్ పా�
School Education | రాష్ట్రంలో సర్కార్ బడులు కుదేలవుతున్నాయి. తాజాగా నీ తి ఆయోగ్ గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నా యి. తెలంగాణలో 5,001 సర్కార్ బడులు సింగిల్ టీచర్తో నడుస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
వీణవంక మండలంలోని చల్లూరు, వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో తైక్వాండో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులను చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శ�
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, గురకులాలు, కేజీబీవీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షలకు హాజర�