ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం కీలక అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంపుదల, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల భద్రత, డిజిటల్�
ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కు విద్యా సంవత్సరం ప్రారంభ మై 50 రోజులు దాటుతున్నా యూనిఫామ్స్ అందకపోవడంతో విద్యార్థులు తీ వ్ర ఇబ్బందులు ఎదురొంటున్నా రు. ప్ర తి విద్యా సంవత్సరం ప్రారంభం రోజు�
సర్కార్ బడుల మూసివేతపై నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదిక ఆందోళన కలిగిస్తున్నది. ఆ నివేదిక ప్రకారం, గత దశాబ్దకాలంలో దేశవ్యాప్తంగా సుమారు 94,000 ప్రభుత్వ పాఠశాలలు, అంటే రోజుకు సగటున 25 బడులు మూతపడ్డాయి. దీన�
ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల ఫీజులు చెల్లించలేక స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావించి తల్లిదండ్రులు పంపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి జిల్లా పర�
పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు ఇవ్వాల్సిన ‘వెల్కమ్ కిట్' అటకెక్కింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో పేద విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కూడిన వెల్కం కిట్లను అంద�
CP John | కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ (సీఎంపీ) ప్రధాన కార్యదర్శి సీపీ జాన్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రియదర్శిన�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో సావుకేక వినిపిస్తున్నది. సర్కారు నిర్లక్ష్యం, యంత్రాంగం అలసత్వం.. పిల్లలను ప్రాణాలను బలిపెడుతున్నది. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట చిన్నారుల మృత్యువాత, లేదంటే �
మాటల్లో ఆర్భాటం.. చేతల్లో నిస్తేజం అన్న చందంగా కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి ఉంది. పాఠశాలలు ప్రారంభమైన రోజే యూనిఫాం, షూ, నోటు బుక్స్, బ్యాగులతో కూడిన నాణ్యమైన కిట్లు అందజేస్తామని చెప్పిన సర్కార్ నేటికీ
సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజన పథకంపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. పేద పిల్లలకు ఆకలి లేకుండా విద్యాభ్యాసం చేయించాలనే లక్ష్యం నీరుగారుతున్నది. కోనరావుపేట మండలంలోని పలు పాఠశాలల్లో అస్తవ్యస్తంగా మారింది. �
టీచర్లకు శిక్షణ.. విద్యార్థులకు శిక్ష అన్నట్టుగా మారింది రాష్ట్రంలో సర్కార్ బడుల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి. ‘విద్యాసంవత్సరం మధ్యలో టీచర్స్కు ట్రైనింగ్స్ ఉండవు.. వేసవి సెలవుల్లోనే శిక్షణ పూ
బడులు ప్రారంభమై నెల దాటుతున్నా విద్యార్థులకు ఉచిత యూనిఫారాలు ఇంకా అందలేదు. దసరా వరకు రెండు జతలు అందే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతున్నది. పథకాల అమలులో ఘోరంగా విఫలమవుతున్నది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పెడతామని కాంగ్రెస్ సర్కారు ఆర్భాటంగా ప్రకటనలు చేసినా అమలు చే�
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పేద విద్యార్థుల సంక్షేమం మిథ్యగా మారింది. వసతి గృహాల్లో ఉంటూ సమీప ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటోంది