వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఉల్లాసంగా.. ఉషారుగా పాఠశాలలకు రావడం కన్పించింది.
వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మొన్నటివరకు ఆటపాటలతో సరదగా గడిపిన చిన్నారులు బడిబాట పట్టారు. మొదటి రోజు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులకు సమస
వేసవి సెలవుల తర్వాత తెరుచుకున్న సర్కారు పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలికాయి. సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు ఇబ్బందులకు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తామని, ఎలాంటి �
బోధన్ మండలంలోని భవానీపేట్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యార్థులు లేరని 11 ఏండ్ల క్రితం మూసివేశారు. ఇటీవల చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా అదే పాఠశాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మ
వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు గురువారం బడి బాట పట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకోవడంతో ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులతో కోలాహలంగా మారాయి.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య కోరారు. కాల్వ శ్రీరాంపుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం ని
బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంఈవో రాముల నాయక్ అన్నారు. మండలంలోని బూజునూరు, సీతంపేట, గ్రామాలల్లో గురువారం బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు.
రాష్ట్రంలోని పలు సర్కారు బడులు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. వసతులలేమీతో కొట్టుమిట్టాడుతున్నాయి. గురువారం నుంచి రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది.
వేసవి సెలవుల తర్వాత బడులు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులంతా సెలవులకు టాటా చెప్పి బడికి పోయేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్కార్ బడులు సమస్యలతో స్వాగతం పలుకనున్నాయి.
విరిగిన బెంచీలు, నాచుపట్టిన గోడలు, కంపుకొడుతున్న బాత్రూంలు, ప్రమాదకరంగా ఉన్న పంపుహౌస్లు, వంట గదులు, విద్యుత్ బల్బులు, స్విచ్ బోర్డులు, కరెంట్ లేక చీకటి గదులు, గేటు లేని కాంపౌండ్ గోడలు, పిచ్చిమొక్కలు �