రాష్ట్రంలోని పలు సర్కారు బడులు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. వసతులలేమీతో కొట్టుమిట్టాడుతున్నాయి. గురువారం నుంచి రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది.
వేసవి సెలవుల తర్వాత బడులు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులంతా సెలవులకు టాటా చెప్పి బడికి పోయేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్కార్ బడులు సమస్యలతో స్వాగతం పలుకనున్నాయి.
విరిగిన బెంచీలు, నాచుపట్టిన గోడలు, కంపుకొడుతున్న బాత్రూంలు, ప్రమాదకరంగా ఉన్న పంపుహౌస్లు, వంట గదులు, విద్యుత్ బల్బులు, స్విచ్ బోర్డులు, కరెంట్ లేక చీకటి గదులు, గేటు లేని కాంపౌండ్ గోడలు, పిచ్చిమొక్కలు �
వేసవి సెలవుల తర్వాత గురువారం నుంచి సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, మోజార్టీ చోట్ల ‘సమస్యల’ స్వాగతం పలుకుతున్నాయి. రెండేండ్ల కిందటి వరకు మెరుగైన సౌకర్యాలతో ఆహ్లాదకరంగా సాగినా..
సర్కారు బడుల్లో సౌలతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య ఏటికేడు తగ్గుతోంది. విద్యాశాఖ మాత్రం మొక్కుబడిగా బడిబాట కార్యక్రమం నిర్వహించి చేతులు దులుపుకుంటోంది.
Hanumanthu Naidu | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు.
“ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ముందుగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.. ఆ తర్వాతనే ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని ప్రచారం చేయాలి.. అప్పుడే సర్కారు బడులపై నమ్మకం పెరుగుతుంది..”
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెరుగైన వసతులను కల్పించడం ద్వారా ప్రభుత్వ బడులకు ఆదరణ పెద్ద ఎత్తున పెరిగి గ్రామ�