ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన విద్యసంవత్సరంగాను ముందస్తుగా ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ రామగుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య పంపిణీ చేశారు.
విద్యాశాఖ అధికారుల అలసత్వం కారణంగా నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్లో విద్యాభివృద్ధికి వ�
పాఠశాల విద్యాశాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన టీచర్ల శిక్షణకు రాష్ట్రంలోని 21వేలకుపైగా టీచర్లు గైర్హాజరయ్యారు. ఐదు రోజులపాటు నిర్వహించిన రెం డు విడతల శిక్షణకు వీరంతా గైర్హాజరయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రాము పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన వృత్యాంతర శిక్షణ �
విద్యారంగంలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాను రోల్మోడల్గా నిలుపాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. ఐదు రోజల ఉపాధ్యాయుల ఐక్య వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేవరకొండతో
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్లో శుక్రవారం ఆంగ్లం, ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీ ఉపాధ్యాయుల రెండో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు జరిగిన శిక్షణా �
DRP Nehru Prasad | జూన్ నుంచి ప్రారంభమయ్యే పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరింత అర్థవంతంగా బోధన చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరం కృషి చేయాలని జిల్లా రిసోర్స్పర్సన్ నెహ్రూ ప్రసాద్ అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వి ద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు బడులు పునః ప్రారంభించే నాటికి అందుతాయా లేదా అనే సందేహాలు నారాయణపేట జిల్లాలో మొదలయ్యాయి.
రాష్ట్రంలోని సర్కారు టీచర్లకు రెండో విడత శిక్షణ మంగళవారం ప్రారంభమయ్యింది. 550 మండలాల్లో ఐదు రోజులపాటు 89,378 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఆన్లైన్ ద్వారా టీచర్లనుద్�
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంపునకు ఏటా నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఆదేశించారు. కార్యక్రమ షెడ్యూ�