పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్లో శుక్రవారం ఆంగ్లం, ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీ ఉపాధ్యాయుల రెండో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు జరిగిన శిక్షణా �
DRP Nehru Prasad | జూన్ నుంచి ప్రారంభమయ్యే పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరింత అర్థవంతంగా బోధన చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరం కృషి చేయాలని జిల్లా రిసోర్స్పర్సన్ నెహ్రూ ప్రసాద్ అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వి ద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు బడులు పునః ప్రారంభించే నాటికి అందుతాయా లేదా అనే సందేహాలు నారాయణపేట జిల్లాలో మొదలయ్యాయి.
రాష్ట్రంలోని సర్కారు టీచర్లకు రెండో విడత శిక్షణ మంగళవారం ప్రారంభమయ్యింది. 550 మండలాల్లో ఐదు రోజులపాటు 89,378 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఆన్లైన్ ద్వారా టీచర్లనుద్�
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంపునకు ఏటా నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఆదేశించారు. కార్యక్రమ షెడ్యూ�
బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)లోని ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో జీపీఏ ఆధారంగా ఈ వర్�
Government schools | ప్రభుత్వ పాఠశాలలు పల్లె ప్రాంతాలకు ప్రగతి రథ చక్రాల్లాంటివని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని శ్రీరాంపూర్ ఎంఈఓ సిరిమల్ల మహేష్ అన్నారు. పల్ల
ఒకటో తరగతి వారిప్పుడు రెండో తరగతికి.. ఇలా పైతరగతులకు ప్రమోట్ అవుతారు. ఇదే ట్రెండ్ మరి కొంత కాలం కొనసాగితే సర్కారు స్కూళ్లల్లో విద్యార్థులుంటారా.. ? అంటే కష్టంగానే కనిపిస్తున్నది. ఓ పదేండ్ల తర్వాత సర్కార�
రాష్ట్రంలోని 41,647 స్కూళ్లల్లో.. ఒక్కో తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులున్నారు. అంటే సగటున ఒక పాఠశాలలో ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 14లోపే. స్కూళ్లు ఎన్ని ఉన్నా తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులనే పంచుకోవాలి. వ�
పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా 98.20 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచినట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. 11,849 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 11,636 మంది ఉత్తీర్ణులైనట్లు పేర�
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం కింద రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలలను కార్పొరేట్ పాఠశ�
Badibata | చిగురుమామిడి, ఏప్రిల్ 21: మండలంలోని కొండాపూర్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బానోత్ కిషన్ నాయక్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ గుడాల రజిత ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రవేశం కోసం సోమవారం �