ప్రభుత్వ పాఠశాలలకు విద్యాసంవత్సరం మొత్తంలో పలు అంశాలకు కేటాయించిన నిధులు.. వాటికి అనుగుణంగా ఖర్చు చేసి.. అందుకు సంబంధించిన యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్)లు అందజేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ సోమవారం ఆదే
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నూతన విద్యావిధానంలో భాగంగా ఏఎక్స్ఎల్, ఈకే స్టెప్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికైన 6 జిల్లాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార�
ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ బడులు పోటీ పడలేక పోతున్నాయని, ఇందుకు కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదేశించారు.
రాష్ట్రంలోని 972 సర్కారు స్కూళ్లల్లో డిజిటల్ విద్యనందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా స్కూళ్లకు కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్లను సరఫరా చేయనుంది.
నివాస యోగ్యమైన ఇండ్లను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నిధులు ఉండటం లేదని, ప్రజలు తాగడానికి పరిశుభ్రమైన నీరు లేదని, అటువంటి సమయంలో మీరు సైకిల్ ట్రాక్స్ కోసం పగటి కలలు కంటున్నార�
Nizamabad Collector | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
ఎండలు మొదలయ్యాయి. వాతావారణం వేడెక్కుతున్నది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు డిహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ‘వాటర్ బెల్' పేరిట సరిక�
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నిరుపేద బిడ్డలకు ఆంగ్ల విద్యనందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పను
ప్రభుత్వ విద్యాలయాల్లో సుదీర్ఘకాలం పనిచేసి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేసి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, రిటైర్మెంట్ అ�
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఇటీవల రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర వాటి కోసం దరఖాస్తులు చేసుకున్న వారితో పాటు దరాఖాస్తు చేసుకునేందుకు వీలుగా అధికారులు గ్రామాల్లో గ్రామ సభులను ఏర్పాట్లు చేస్తున్న�
కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వ పాఠశాల ల్లో సోలార్ విద్యుత్ ఏ ర్పాటుచేసినట్టు రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అబద్ధాలు మ�
విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం అక్బర్పేట-భూంపల్లి మండలం నగరంలో నిర్వహించిన మండలస్థాయి విద్య, సాంస్కృతిక సంబురాల్లో ఎమ్మె