సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నిరుపేద బిడ్డలకు ఆంగ్ల విద్యనందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పను
ప్రభుత్వ విద్యాలయాల్లో సుదీర్ఘకాలం పనిచేసి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేసి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, రిటైర్మెంట్ అ�
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఇటీవల రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర వాటి కోసం దరఖాస్తులు చేసుకున్న వారితో పాటు దరాఖాస్తు చేసుకునేందుకు వీలుగా అధికారులు గ్రామాల్లో గ్రామ సభులను ఏర్పాట్లు చేస్తున్న�
కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వ పాఠశాల ల్లో సోలార్ విద్యుత్ ఏ ర్పాటుచేసినట్టు రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అబద్ధాలు మ�
విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం అక్బర్పేట-భూంపల్లి మండలం నగరంలో నిర్వహించిన మండలస్థాయి విద్య, సాంస్కృతిక సంబురాల్లో ఎమ్మె
సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల కల్పన దేవుడెరుగు.. విద్యార్థులకు ప్రధానమైన రవాణా సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నది.
రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఏడాది కాలంగా వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తుండటం, విద్యార్థులు మరణిస్తుండటంతో ప్రభుత్వం మేల్కొన్నది. ఆయా స్కూళ్లలో వసతులను పర్య�
రాష్ట్రంలోని సర్కారు బడులు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. 1,977 సర్కారు స్కూళ్లు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటికి ఇప్పటి వరకు విద్యుత్తు కనెక్షన్లు లేవు. మరో 81 ఎయిడెడ్, 7 ప్రైవేట్ స్కూళ్లు �
విద్యార్థులతో కళకళలాడాల్సిన సర్కారు బడులు వెలవెలబోతున్నాయి. విద్యార్థులు లేక పాఠశాలలకు తాళాలు వేస్తున్న పరిస్థితి నెలకొన్నది. సర్కారు బడుల్లో నైపుణ్యం గల ఉపాధ్యాయులకు కొదవలేదు.
హామీలు కొండత.. అమలు గోరంత అన్న చందంగా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పరిస్థితి. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు పథకం అందులో ఓ భాగం.
వరుస ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో తీవ్ర విమర్శలపాలైన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ఈ అంశాన్ని డైవర్ట్ చేసే పనిలో పడింది. దీంట్లో భాగంగా ‘తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్' పేరుతో బడుల�
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ను అందించడం కోసం గత రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను కొన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టింది. కానీ నేటి ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యం వహించడంత�
ప్రభుత్వ బడుల్లో ఆహార కమిటీల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురువుతున్న సం�