ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం బాధ్యత మరచి అసత్య ప్రచారానికి తెరలేపింది. విద్యార్థులపైనే విషప్రచారానికి దిగింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాల్సిన ప్రభుత్వం ఇ�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు, విషాద ఘటనల నేపథ్యంలో ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున గురుకులబాట పేరుతో ప్రత్
పదో తరగతి వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, పదో తరగతి పరీక్షలపై కలెక్టరేట్లో అదనపు కలెక్ట�
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు గత కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలన్నీ కొత్తందా
ప్రైవేట్ చదువులు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి. ప్రత్యేకించి 1-5తరగతుల్లో అత్యధికులు ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. జాతీయంగా మణిపూర్, తెలంగాణ, పుదుచ్చేరిలు మొదటి వరుసలో ఉన్నాయి. ఇదే విషయం నేషనల్ శా�
బీజేపీ పాలిత యూపీలో దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమైంది. 50 కన్నా తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది.
‘గురుకులాల్లో సకల వసతులను మేమిస్తాం.. మీరు ర్యాంకులు మాకు ఇవ్వండి’.. అని మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడాపోటీ�
``విద్య ప్రభుత్వ బాధ్యత కాదు`` అని కూసిన శాడిస్ట్ ఏపీ సీఎం చంద్రబాబు అని వైసీపీ విమర్శించింది. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ పేదవాడికి విద్యను దూరం చేయడమే కాదు.. ప్రభుత్వ పాఠశాలలను ఏనాడూ పట్టించుకోని దుర్మా�
తెలంగాణలో కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నాశనమైంది.. ఇది తరుచూ కాంగ్రెస్ నేతలు వల్లించే మాటలు. కానీ శుద్ధ అబద్ధం. ఇదే విషయాన్ని కేంద్రం గతంలోనే పార్లమెం ట్ వేదికగా అనేకసార్లు ప్రకటించింది.
చదువుల్లో ప్రతి విద్యార్థిపై దృష్టి సారించి.. వారిని మెరికల్లా తీర్చిదిద్దేది ఒక్క ఉపాధ్యాయుడేనని, వారు విధులు సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే మరింత మంది విద్యార్థులు ప్రయోజకులవుతారని కలెక్టర్ ముజమ
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ క్రమేణా తగ్గుతున్నది. మూడేండ్లలో ఏకంగా 5 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గారు. గతంలో 25 లక్షలుండగా, ఇప్పుడు 20 లక్షల మందే స్కూళ్లకు వెళ్తున్నారు.
సర్కారు స్కూళ్లల్లో 32శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తినడం లేదు. ఇంటినుంచి టిఫిన్బాక్స్లు తెచ్చుకుని కడుపునింపుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల వారే కాకుండా.. మారుమూల జిల్లాల్లోని విద్యార్థులు మధ్య