జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్, కేంద్ర విద్యాలయాల పాఠశాలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా తమ పాఠశాలల నుంచి ఐదుగురు విద్యార్థులకు ‘ఇన్స్పైర్ అవార్డ్స్ మా
సర్కారు పాఠశాల విద్యార్థుల్లో విద్యాప్రమాణాల పెంపు, కనీస సామర్థ్యాల సాధనకు గతంలో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్, లిప్ కార్యక్రమాలను ఈ విద్యాసంవత్సరం సైతం కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీటి అమలుల�
నిరుపేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో వసతులు కరువయ్యాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో సమస్యలు తిష్టవేశాయి. ‘నమస్తే తెలంగాణ’ సందర్శనలో వసతులు లేక విద్యార్థులు పడుతున్న అవస్థలు బయ�
విద్యా రంగానికి పెద్దపీట వేస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం చిన్నచూపు చూస్తున్నది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా పాఠశాలల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడం
విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, పాఠశాల విద్యను విస్మరిస్తున్నది. నిధులు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నది. కేసీఆర్ పాలనలో పాఠశాలల నిర్వహణ పద్దు ఏటా రెండు విడుతలుగా మంజూరు కా�
సరారు బడుల పరిశుభ్రతకు నాలుగు నెలలు ఆలస్యంగా రేవంత్ సరారు నిధులు కేటాయించింది. బడులు ప్రారంభమైన రెండు నెలల తర్వాత పాఠశాలల పరిశుభ్రత బాధ్యత ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కమిటీలకు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చే�
సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బ న్ మండలం మందపల్లి మధిర గ్రామమైన పిట్టలవాడకు చెందిన విద్యార్థులు తమ గ్రామంలో పాఠశాల లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలో 70కి పైగా ఇండ్లు ఉండగా.. జనాభా సుమారు 300 మంది పై
ప్రభుత్వ స్కూళ్లల్లోనే ఉత్తమ బోధన ఉంటుందని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని నిర్మల్నగర్, అలిరాజ్పేట ప్రాథమిక పాఠశాలలు, జగదేవ్పూర్ కేజీబీవీని
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. టీచర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థుల కదలి
మండల కేంద్రంలో జీపీఎస్ పాఠశాల నూ తన భవనం కట్టినా ఆరుబయటే విద్యార్థుల చదువు కొనసాగుతోం ది. మూడు వారాల కిందట స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించినప్పటికీ విద్యార్థుల
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో భాగంగా పూరి, ఇడ్లీ, ఉప్మా పెట్టేవారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాధరావు కాలనీలోని ప్రభుత్వ పాఠశాల, రోష్నీ ఉర్దూ మీడియం ప్రభుత్వ
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినా ఇప్పటికీ అమలు కావడం లేదు. ఉచిత కరెంట్ సరఫరాపై మండల విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను ఆరాతీస్తే దీనిపై ఎలాంటి ఆదేశాలు రాలేవన్నా
మెదక్ జిల్లాలో 871 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 607, యూపీఎస్ 124, జడ్పీ హైస్కూళ్లు 140 ఉన్నాయి. 65,610 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజన కార్మికులు ప్రతిరోజు మధ్యాహ్న భోజన
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికొదిలేసింది. నిరుపేదలు చదివే సర్కారు పాఠశాలలను పట్టించుకోవడమే మానేసింది. కనీసం సదుపాయాలు లేకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.