ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. టీచర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థుల కదలి
మండల కేంద్రంలో జీపీఎస్ పాఠశాల నూ తన భవనం కట్టినా ఆరుబయటే విద్యార్థుల చదువు కొనసాగుతోం ది. మూడు వారాల కిందట స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించినప్పటికీ విద్యార్థుల
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో భాగంగా పూరి, ఇడ్లీ, ఉప్మా పెట్టేవారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాధరావు కాలనీలోని ప్రభుత్వ పాఠశాల, రోష్నీ ఉర్దూ మీడియం ప్రభుత్వ
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినా ఇప్పటికీ అమలు కావడం లేదు. ఉచిత కరెంట్ సరఫరాపై మండల విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను ఆరాతీస్తే దీనిపై ఎలాంటి ఆదేశాలు రాలేవన్నా
మెదక్ జిల్లాలో 871 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 607, యూపీఎస్ 124, జడ్పీ హైస్కూళ్లు 140 ఉన్నాయి. 65,610 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజన కార్మికులు ప్రతిరోజు మధ్యాహ్న భోజన
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికొదిలేసింది. నిరుపేదలు చదివే సర్కారు పాఠశాలలను పట్టించుకోవడమే మానేసింది. కనీసం సదుపాయాలు లేకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కార్పొరేట్కు దీటుగా సర్కారు బడుల్లో విద్యను అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై బడులు కొనసాగుతున్నాయి. కానీ, మౌలిక వ�
సంగారెడ్డి జిల్లాలో బస్సులు లేక బడి పిల్లలు తిప్పలు పడుతున్నారు. జిల్లాలో 1264 ప్రభుత్వ పాఠశాలల ఉన్నాయి. ఇందులో 1.30లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 432 ఉన్నత పాఠశాలల్లో 40వేల మందికి పైగా విద�
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాలు అధిరోహిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం రాయపోల్ ఉన్నత పా�
ఏండ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఎన్నిసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్య
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా గురువారం మరో 5,962 మంది టీచర్లు పదోన్నతులు పొందారు. మల్టీజోన్ -2లో హైదరాబాద్, రంగారెడ్డి సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషాపండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతు
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమష్టిగా కృషి చేస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో జిల్లా శాఖల అధికారు లు, స్వచ్ఛంద సంస్థల ప్రత