విద్యార్థులకు చదువుతోపాటు ఆకలి కేకలు లేకుండా చేసేందుకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో ఒక్కరోజు మ�
విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం చిన్నచూపు చూస్తున్నది. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా పాఠశాలల నిర్వహణకు నిధులు కేటాయించక
చాక్పీసులు, చార్టులకు నిధులు కేటాయించలేని దుస్థితిలో సర్కారు పాఠశాలలు నడుస్తున్నాయి. బడులు మొదలై నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేసిన పాపానపోలేదు. పాఠశాల ఉపాధ్యాయులే తమ సొంత డబ్బులత
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టలేని పరిస్థితి కాం గ్రెస్ ప్రభుత్వంలో నెలకొంది. కేసీఆర్ ప్రభుత్వం పాఠశాలల ఆధునీకరణకు పెద్దపీట వేసింది.‘మనఊరు-మనబడి’ కార్యక్ర�
వ్యాధుల కాలం.. పరిసరాల పరిశుభ్రతే ప్రధానం అంటున్న ప్ర భుత్వం.. సర్కారు బడులను మాత్రం పట్టించుకోవడం లే దు. దీంతో పారిశుధ్యం పడకేసింది. మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేసే సిబ్బంది లేకపోవడంతో పాఠశాల ప్రాంగ
విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం, పాఠశాలల పరిస్థితులు, కావాల్సిన సదుపాయాలు? ఇలా ఒక్కటేమిటీ పాఠశాలలకు సంబంధించిన పూర్తి సమాచారంపై స్పష్టత రానున్నది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘యూడైస్' �
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం హిందీ దివస్ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రార్థనా గేయాలను హిందీలో ఆలపించారు. హిందీ టీచర్లు విద్యార్థులకు హిందీలో సందేశాలు ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం హత్నూర మండలం గుండ్లమాచునూర్ ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను వసతులు వెక్కిరిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలకు పాఠశాలల్లోకి వరద నీరు చేరి ప్రాంగణాలు మురికి గుంటలను తలపిస్తున్నాయి. దీంతో చాలా చో ట్ల �
ఖాళీ క డుపుతో పాఠశాలలకు వస్తున్న బాలల ఆకలిని తీర్చి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత విద్యా సంవత్సరం ఈ కార్యక్ర�
సర్కారు బడుల్లో పంతుళ్ల విధుల డుమ్మాకు కళ్లెం వేసేందుకు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక కార్యాచర ణ చేపట్టారు. మూడు నెలలుగా అనేక పాఠశాలలను ఆ కస్మికంగా తనిఖీలు చేసి ఉపాధ్యాయుల హాజరు నియమావళి సరి�
అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి.. అక్షర జ్ఞానాన్ని నింపేది గురువులు.. క్రమశిక్షణను అలవర్చి భవిత కు బంగారు బాటవేసేది వారే.. వేతనం కోసం కాకుండా విద్యార్థుల జీవన గమనాన్ని నిర్దేశిస్తూ.. ఉత్తమ ఫలితాల సాధనకు అం�
ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్ది నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం సర్వాయిపేట ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను పలు ప్రశ్నలను
ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడటమంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది.. కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తరగతి గదుల్లో