గురుకులాలు.. వసతి గృహాలు.. పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందించే భోజనాన్ని సైతం విషంగా మారుస్తున్నారు.. కూలి నాలి చేసుకొని మా కష్టం మా పిల్లలకు రావొద్దని సర్కారు బడికి పంపిస్తున్న తల్లిదండ్రులకు ప్రతి రోజ�
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. తాజాగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ స్కూల్లో పురుగులు, రాళ్లు ఉన్న అన్నం వడ్డించారు. పా�
తెలంగాణ రాష్ర్టాన్ని నాణ్యమైన ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల వేళ వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించింది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ వేసిన అడుగుల్�
వసతిగృహాల్లో నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ స్వయంగా విద్యార్థులే చెబుతున్నారని ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. వసతులు, స�
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు. విద్యార్థులకు రుచికరంగా తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. కారేపల్లి మండలంలో శుక్రవారం పర్యటించిన ఆమె..
Harish Rao | ప్రతి చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతి రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హైస్కూల్ ఏర్పాటు చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికారని బీఆర్ఎస్ నేత హరీశ్ర
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం బాధ్యత మరచి అసత్య ప్రచారానికి తెరలేపింది. విద్యార్థులపైనే విషప్రచారానికి దిగింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాల్సిన ప్రభుత్వం ఇ�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు, విషాద ఘటనల నేపథ్యంలో ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున గురుకులబాట పేరుతో ప్రత్
పదో తరగతి వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, పదో తరగతి పరీక్షలపై కలెక్టరేట్లో అదనపు కలెక్ట�
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు గత కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలన్నీ కొత్తందా
ప్రైవేట్ చదువులు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి. ప్రత్యేకించి 1-5తరగతుల్లో అత్యధికులు ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. జాతీయంగా మణిపూర్, తెలంగాణ, పుదుచ్చేరిలు మొదటి వరుసలో ఉన్నాయి. ఇదే విషయం నేషనల్ శా�
బీజేపీ పాలిత యూపీలో దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమైంది. 50 కన్నా తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది.