కాంగ్రెస్ సర్కార్ ముందుచూపులేకుండా చేస్తున్న పనుల వల్ల ప్రజలపై పెనుభారం పడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇన్నాళ్లు తాత్సారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తీరా వర్షాలు ప్రారంభమైన తర్వాత ఆగ
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య అందుతోందని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. బడ�
వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. కంపు కొట్టే పరిసరాలు, వసతుల లేమి మధ్యే బుధవారం పునఃప్రారంభమయ్యాయి. పిల్లలంతా ఆటాపాటలకు టాటా చెప్పి బడిబాట పట్టగా.. మొదటి రోజు దాదాపు అంతటా సమస�
విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్యార్థి దశనుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా పట్టుదలతో కృషి చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక విద్యార్థులకు సూ�
సర్కారు బడుల్లోనే తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో మెరుగైన వి ద్యను అందిస్తున్నారని గ్రామీణ ప్రాం త విద్యార్థులు సర్కారు బడులను స ద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఉ దయ్కుమార్ అన్నారు.
నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధించే ప్రభుత్వ పాఠశాలల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావులు కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్స్థాయి విద్యను అందజేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని జడ్పీహెచ్ బాలికల పాఠశాలలో బడిబాటలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి�
పోయినేడు పండుగ వాతావరణంలో పునఃప్రారంభమైన సర్కారు పాఠశాలలు, ఏడాది చాలా చోట్ల సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. వేసవి సెలవులకు టాటా చెబుతూ నేటి నుంచి స్కూళ్లు రీఓపెన్ కానుండగా, అనేక చోట్ల అసౌకర్యాలు రాజ్య�
పిల్లలను ప్రభుత్వ బడు ల్లో చేర్పించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాం తి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కోనాపూర్, పట్టణంలోని పీఎస్ఎంఎల్ కాలనీలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక�
పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలన్న సంకల్పంతోపాటు గ్రామంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)అధ్యక్షుడిగా ఉన్న అరిషణపల్లి జగన్మోహన్ర�
దండుమైలారం గ్రామానికి చెందిన హైదరాబాద్ కిక్రెట్ అధ్యక్షుడు జగన్మోహన్రావు తనకు జన్మనిచ్చిన ఊరు రుణం తీర్చుకోవాలనుకున్నారు. సొంత నిధులు, రౌండ్టేబుల్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో గ్రామంలోని జిల్లా ప
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంబర్ 2 పాఠశాల ఉపాధ్యాయులు అమర్నాథ్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని విద్యారణ్యపురి, కిష్టమ్మ�