ప్రస్తు త విద్యా సంవత్సరంలో బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు జూన్ 3 నుంచి 11 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంలో అందరు భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక �
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు స మస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ అనేక కళాశాలలు శిథిల భవనాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగుతున్నాయి. ఓ వైపు వసతుల లేమి వేధిస్తుండగా.. మరోవైపు �
బడిబాట కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి ప్రారంభించనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి వెల్లడించారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో 3 నుంచి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. తొలిరోజు గ్రామ
రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సొసైటీల ఆధ్వర్యంలోని బడుల్ల్లో జూన్ 5 నుంచి 13వరకు సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
రాష్ట్రంలోని సర్కారు బడు ల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుంది. ఏటా నమోదు గణనీయంగా పడిపోతుంది. విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లపై మోజుపై సర్కార్ బడుల్లో చేరేవారు కరువయ్యారు. అటు తల్లిదండ్రు లు, ఇటు విద్యార్�
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు-మనబడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశ
లక్షల విలువైన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఫర్నిచర్ను గాలికి వదిలేశారు. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తరగతి గదుల్లో ఉన్న ఫర్నిచర్ను తీ
ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతులు, మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.
పదోతరగతి ఫలితాల్లో జిల్లా అట్టడుగులో నిలిచింది. మంగళవారం విడుదలైన టెన్త్ రిజల్ట్లో ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. ప్రభుత్వ బడుల్లో డిసెంబర్ నుంచి పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగ�
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి బ్రేక్ పడింది. వికారాబాద్ జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ పనులు ఎక్కడికక్కడే �
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ఉంటాయని, 12వ తేదీన బడులు పునఃప్రారంభమవుతాయని కామారెడ్డి డీఈవో రాజు తెలిపారు.
బడిపిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చేశా యి. ఒక్కరోజు బడికెళితే చాలు 49 రోజులు సెలవులే. 2024 -25 విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరింది.