లక్షల విలువైన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఫర్నిచర్ను గాలికి వదిలేశారు. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తరగతి గదుల్లో ఉన్న ఫర్నిచర్ను తీ
ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతులు, మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.
పదోతరగతి ఫలితాల్లో జిల్లా అట్టడుగులో నిలిచింది. మంగళవారం విడుదలైన టెన్త్ రిజల్ట్లో ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. ప్రభుత్వ బడుల్లో డిసెంబర్ నుంచి పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగ�
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి బ్రేక్ పడింది. వికారాబాద్ జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ పనులు ఎక్కడికక్కడే �
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ఉంటాయని, 12వ తేదీన బడులు పునఃప్రారంభమవుతాయని కామారెడ్డి డీఈవో రాజు తెలిపారు.
బడిపిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చేశా యి. ఒక్కరోజు బడికెళితే చాలు 49 రోజులు సెలవులే. 2024 -25 విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరింది.
ఉపాధ్యాయులు తల్లిదండ్రులను చైతన్యం చేసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈవో జగన్మోహన్రెడ్డి సూచించారు. గురువారం డీఈవో ఆఫీసులో వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంపునకు జడ్పీ
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన లేకుండా ఇష్టారీతిన వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేము వెళ్లిందే టైం.. అన్నట్లుగా కొందరు ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నట్లు తెలుస
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు సోమవారం సమ్మెటివ్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు ఇప్పటికే ముగియగా 1 నుంచి 9వ తరగతి విద్యార్�
సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే�
మండలంలోని చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో పేలుడు శబ్దానికి సమీపంలోని బోర్పట్ల ప్రభుత్వ పాఠశాల కిటికీలు, తలుపు విరిగిపడ్డాయి. బుధవారం సాయంత్రం కావడంతో పాఠశాలలో విద్యార్థుల
ఆహ్లాదకరమైన ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యతోపాటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉచితంగా లభిస్తాయి. సర్కార్ బడిపై నమ్మకం ఉంచి మీ పిల్లలను పంపించండి అంటూ ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల �
‘ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తాం. బడి బయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తాం. మూతపడిన పాఠశాలలను తెరిపిస్తాం. మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తాం’.. అని క