అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన కనీస మౌలిక సదుపాయాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈనెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది. ఈసారి తమ బడులు సరికొత్త హంగులతో స్వాగతం పలుకుతాయన్న సంబురంతో విద్యార�
సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో)శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం మద్దూరు మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమాన్ని డీఈవో లాంఛనంగా ప్రారంభించార�
ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలను చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని మంచిర్యాల జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య చెప్పారు. గురువారం మండలంలోని పొనకల్ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన జయశంకర్�
ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకత, బడిలో విద్యార్థుల నమోదు తదితర అంశాలపై విద్యాశాఖ ఈ నెల 19వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టారు.
బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని షాబాద్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు గోవింద్, వసంతయామిని అన్నారు. గురువారం షాబాద్ మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి �
బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎంఈవో రాంరెడ్డి అన్నారు. గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఎమ్మార్సీ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు బడిబాట ర్యాలీ �
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, మెప్మా సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు కలిసి ర్యాలీలు తీసి ప్రతిజ్ఞ �
బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే సంకల్పంతో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 6 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్ల�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఏకరూప దుస్తులను(యూనిఫాంలు) ఉచితంగా పంపిణీ చేస్తున్నది. పాఠశాలల పునఃప్రారంభం రోజే పాఠ్య, నోటు పుస్తకాలతో పాటు యూనిఫాంలను కూడా విద్యార్థులకు పంపిణీ �
వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్ల రీ ఓపెన్కు మరికొద్దిరోజులే మిగిలాయి. అయితే బడులు తెరుచుకునేనాటికి పిల్లలకు యూనిఫామ్స్ అందేనా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అం�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బడీడు పిల్లలు, ఐదేండ్లు నిండిన వారు, బడి బయటి పిల్లలు, మధ్యల�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందు కోసం ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలకు రూ.లక్ష చొప్పున మంజూ రు చేసింది.
ఫ్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించే నోట్బుక్స్ జిల్లా పుస్తక విభాగానికి చేరుకున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటిని మండల కేంద్రాల్లోని ఎంఆర్సీలకు ప్రత్యేక వాహనాల్లో తరలి�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. స్థానిక ఐడీవోసీ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారు�
కాంగ్రెస్ పార్టీ ‘నమస్తే తెలంగాణ’ పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కి ఫిర్యాదు చేసింది. తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్�