ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని షాద్నగర్లోని పద్మావతికాలనీ జిల్లా పరిషత్ కుంట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యమ్మ అన్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో శనివారం ఉపాధ్యాయులతో కలిసి
మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు. అనంతరం సీఆర్పీలు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ను శనివారం పంపిణీ చేశారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, అక్కడే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. కూసుమంచి మండల కేంద్రంలో హెచ్ఎం రాయల వీరస్వామి అధ్యక్షతన శనివ�
అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించా రు. శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీర�
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని ఎంఈవో మారుతీరాథోడ్ అన్నారు. బాడిబటలో భాగం గా శుక్రవారం మండల పరిధిలోని హద్నూర్, ఖలీల్పూర్, మామిడ్గి, మెటల్కుంట, చాల్కి, రేజింతల్, వడ్డి, మామిడ్గి, మెటల్
ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నదని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు.
మరో ఐదు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ రెండు అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సర్కారు బడుల్లో ప్రవేశాలను పెంచేందుకు ఇప్పటికే ‘బడిబాట’ కార్యక్రమాన్ని ప్రభుత్వ పెద్దలు మొదలు�
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన కనీస మౌలిక సదుపాయాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈనెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది. ఈసారి తమ బడులు సరికొత్త హంగులతో స్వాగతం పలుకుతాయన్న సంబురంతో విద్యార�
సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో)శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం మద్దూరు మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమాన్ని డీఈవో లాంఛనంగా ప్రారంభించార�
ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలను చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని మంచిర్యాల జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య చెప్పారు. గురువారం మండలంలోని పొనకల్ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన జయశంకర్�
ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకత, బడిలో విద్యార్థుల నమోదు తదితర అంశాలపై విద్యాశాఖ ఈ నెల 19వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టారు.
బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని షాబాద్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు గోవింద్, వసంతయామిని అన్నారు. గురువారం షాబాద్ మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి �
బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎంఈవో రాంరెడ్డి అన్నారు. గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఎమ్మార్సీ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు బడిబాట ర్యాలీ �
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, మెప్మా సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు కలిసి ర్యాలీలు తీసి ప్రతిజ్ఞ �
బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే సంకల్పంతో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 6 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్ల�