విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు కావాల్సినవన్నీ ఎప్పటికప్పుడు సమకూర్చుతున్నది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉచితంగా యూనిఫామ్స్ అందిస్తుండగా వాటిని ముందస్తుగానే తయారు చేసే వ�
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయ�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సమాజంలో అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు విద్యాశాఖ కృషి చేస్తున్నది. కేవలం ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వినడం, నోట్స్ రాయడమే కాకుండా ఒకట�
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు డీఈఓ నారాయణరెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు వరకు నిర్వహించాలని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ ప�
జిల్లాలో పదో తరగతి పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో క�
Gujarat | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో విద్యాశాఖలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ 300కిపైగా ప్రభుత్వ పాఠశాలలు ఒకే తరగతి గది (Single Classroom)తో నడుస్తున్నట్లు తేలింది.
ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ నెలకొన్న తరుణంలో మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన కందుకూరి సోనీగౌడ్ ఏకంగా మూడు పోస్టులకు ఎంపికై శభాష్ అనిపించుకుంది. కందుకూరి బుచ్చమ్మ- శంకరయ్య దంపతుల కుమార్తె సోనీగౌడ్ న
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ
పదో తరగతితో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలలో చదివే పదో తరగతి విద్యార్థులకు 40 రోజులుగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
ఉత్తమ ఫలితాలకు ‘ప్రేరణ’ వంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని 20 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డీడీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ�
ప్రతి తండా గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాలు నిర్మించి ఏడాదిలోపే వాటిని ప్రారంభిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. బంజారాహిల్స్లోని బంజారాభవన్లో గురువారం గిరిజన సంక్షేమశాఖ ఆధ�
: విద్యార్థులు పరీక్షల భయం వీడాలని, ఇష్టంతో చదవాలని, ఒత్తిడికి గురికావద్దని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో భవన్లో వెనుకబడిన తరగతులు అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జిల్లా
అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని బీబీగూడెంలో గల అంగన్వాడీ కేంద్రం, ప్రాథ�
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవల రూ.16 కోట్ల గ్రాంట్స్ విడుదలయ్యాయి. ఈ నిధులను డ్రా చేయడంలో కీలకంగా ఉన్న పాఠశాల యాజమాన్య(ఎస్ఎంసీ)కమిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది.