పదో తరగతితో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలలో చదివే పదో తరగతి విద్యార్థులకు 40 రోజులుగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
ఉత్తమ ఫలితాలకు ‘ప్రేరణ’ వంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని 20 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డీడీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ�
ప్రతి తండా గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాలు నిర్మించి ఏడాదిలోపే వాటిని ప్రారంభిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. బంజారాహిల్స్లోని బంజారాభవన్లో గురువారం గిరిజన సంక్షేమశాఖ ఆధ�
: విద్యార్థులు పరీక్షల భయం వీడాలని, ఇష్టంతో చదవాలని, ఒత్తిడికి గురికావద్దని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో భవన్లో వెనుకబడిన తరగతులు అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జిల్లా
అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని బీబీగూడెంలో గల అంగన్వాడీ కేంద్రం, ప్రాథ�
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవల రూ.16 కోట్ల గ్రాంట్స్ విడుదలయ్యాయి. ఈ నిధులను డ్రా చేయడంలో కీలకంగా ఉన్న పాఠశాల యాజమాన్య(ఎస్ఎంసీ)కమిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది.
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సీఎం రేవంత్రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల వివరాలను రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం మంగళ�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేదల విద్యాభివృద్ధికి దాతల సహకారం ఎంతో గొప్పదని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. మండల కేంద్రంలోని మాసాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అంతిరెడ్డిగార
చదువు విలువ తెలిసిన వారు ఖండాంతరాలు దాటి వెళ్లినా సొంతూరిపై ఆ విలువలను వెదలజల్లాలనుకున్నారు. పుట్టిన గడ్డకు మంచి చేయాలన్న తలంపుతో పాఠశాలలను దత్తత తీసుకున్నారు.
పదోతరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు విద్యాశాఖ పక్కాప్లాన్తో ముందుకెళ్తున్నది. ప్రతిసారి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో అధిక మొత్తంలో విద్యార్థులు ఫెయిలవుతుండడంతో వ�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువ్తెతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ బడుల పరిధిలో స్కూల్ మేనేజ్మెట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18న గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు జీవో విడుదల చేసింది. దీనిలో భాగంగా ఉమ్మడి ఖమ్మంజిల్లా ప
విద్యార్థి తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.
ఎస్ఎంసీతోపాటు పీటీఎం(పేరెంట్స్, టీచర్స్ మీటింగ్)సమావేశాలు విధిగా నిర్వహించేందుకు 2022-23 విద్యా సంవత