ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని మరోమారు రుజువైంది. సర్కారు బడుల్లో చదివే పిల్లలు దాదాపుగా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. వారికి బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటో తెలియదు. కాలేకడుపుతోనే పాఠాలు వింటున్న ప�
ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘సీఎం బ్రేక్ ఫాస్ట్' పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం �
బంగారు తెలంగాణలో పోషకాహారలోపం ఆనవాళ్లను నిర్మూలించడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘సీ�
మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో ‘సీఎం బ్రేక్ఫాస్ట్' పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎదుట 7వ తరగతి విద్యార్థి విష్ణు జగదీశ్ తన గూడు గోడు వెళ్లబోసుకున�
సీఎం అల్పాహారం కార్యక్రమం విద్యార్థులకు గొప్ప వరమని, ఈ పథకం విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ‘
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీగా మధ్యా హ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. ఇక మళ్లీ చిన్నారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఉదయం టిఫిన్ చేయకుండా
రాష్ట్ర ముఖ్యమంత్రి మానవీయ కోణంతో అమల్లోకి తీసుకొచ్చిన పేద పిల్లలకు వరంలాంటి సీఎం అల్పాహార పథకం ప్రారంభమైంది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని ఒక్కో పాఠశాలలో సీఎం అల్�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ఫాస్ట్ (CM Breakfast) పథకాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో మంత్రి సబితా ఇంద్ర
CM Breakfast Menu | ప్రజా సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్త ముఖ్యమంత్రి మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దస
ఇప్పటికే అన్ని సర్కారు బడుల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కూళ్లలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా సమకూర్చడానికి సీఎం బ్రేక్ఫ�
ఈ నెల 6 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి క
ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలంలోని చిట్కుల్ గ్రామంలో రూ.3.56 కోట్లతో చేపట్టిన అభివృద్ధి ప�
కళతప్పిన బడులకు సరికొత్తరూపు తీసుకొస్తున్నది. వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మంచి విద్యనందిస్తున్నది. డిజిటల్ విద్యతోపాటు శారీరక, మానసిక ఎదుగుదలకు, ఆరోగ్యవంతమైన జీవితానికి బడిని కేంద్రంగా చేసి �
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల హాజరు పక్కాగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం డీఎస్ఈ-ఎఫ్ఆర్ఎస్ పేరిట ప్రత్యేక యాప్ను రూపొందించ�