గత పాలకులు తెలంగాణ ప్రాంతంపై నిర్లక్ష్యం చూపని రంగమంటూ లేదు. రాష్ట్ర అభ్యున్నతికి బాటలు వేసే విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గతంలో జిల్లా చాలా చోట్ల భూత్బంగ్లాను తలపిస్తూ కనిపించే భవనాల్�
Telangana | ‘సర్కారు బడికి పోతే సక్కని సదువు చెబుతారు.. కడుపు నిండా బువ్వ పెడతారు’ అనే నమ్మకం తల్లిదండ్రుల్లో బలంగా నాటుకున్నది. పాఠశాల విద్యకు కేసీఆర్ సర్కారు పెద్దపీట వేయడమే ఇందుకు కారణం. పిల్లలకు నాణ్యమైన వ�
Government Schools | రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు ఇంగ్లిష్లోనే మాట్లాడాలని, ఇంగ్లిష్లోనే బోధించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. అవసరాన్ని బట్టి తెలుగు, ఉర్దూలను కూడా వినియోగించాలని తెలిపింది. సర్కారు బడుల్లో �
ప్రభుత్వ పాఠశాలలను దత్తత ఇచ్చే పేరుతో ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తిగత దాతలు, సామాజిక సంస్థలు ఐదు లేదా పదేండ్ల పాటు ప్రభుత
గత ఆరేండ్లలో బడి మాత్రమే కాదు మా బతుకులూ మారాయి. రాష్ట్ర ప్రభుత్వం మా పిల్లల కోసం ఏర్పాటు చేసిన ‘అల్పాహారం’ పథకం పై కొంతమంది విమర్శలు చూశాక నేను ఈ పోస్ట్ పెట్టాలనుకున్నాను.
సర్కారీ బడుల్లో చదువుతున్న బాలికల భద్రతకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బాలికల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ను నేర్పించే�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని మరోమారు రుజువైంది. సర్కారు బడుల్లో చదివే పిల్లలు దాదాపుగా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. వారికి బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటో తెలియదు. కాలేకడుపుతోనే పాఠాలు వింటున్న ప�
ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘సీఎం బ్రేక్ ఫాస్ట్' పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం �
బంగారు తెలంగాణలో పోషకాహారలోపం ఆనవాళ్లను నిర్మూలించడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘సీ�
మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో ‘సీఎం బ్రేక్ఫాస్ట్' పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎదుట 7వ తరగతి విద్యార్థి విష్ణు జగదీశ్ తన గూడు గోడు వెళ్లబోసుకున�
సీఎం అల్పాహారం కార్యక్రమం విద్యార్థులకు గొప్ప వరమని, ఈ పథకం విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ‘
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీగా మధ్యా హ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. ఇక మళ్లీ చిన్నారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఉదయం టిఫిన్ చేయకుండా
రాష్ట్ర ముఖ్యమంత్రి మానవీయ కోణంతో అమల్లోకి తీసుకొచ్చిన పేద పిల్లలకు వరంలాంటి సీఎం అల్పాహార పథకం ప్రారంభమైంది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని ఒక్కో పాఠశాలలో సీఎం అల్�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ఫాస్ట్ (CM Breakfast) పథకాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో మంత్రి సబితా ఇంద్ర