సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమంతో సకల వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీ
Government Schools | సర్కారీ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం విధానం విజయవంతమైంది. విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్ర భుత్వ స్కూళ్ల బాటపట్టారు. ఫలితంగా పలు పాఠశాలల్లో పరిమితికి మించి విద్యార్థులు చే రుతున్న�
హైకోర్టు అడ్వకేట్ రామ రాజశేఖర్రెడ్డికి ఇద్దరు సంతానం.. సర్కారు బడుల్లో సకల సౌకర్యాలతోపాటు ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన సాగుతుండటంతో ఆయన తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఆయన పెద్ద క�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. మెరుగైన విద్య, మౌలిక వసతుల కల్పనకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నది. ఒకవైపు మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమాలత
కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడెడ్ ఇండెక్స్ (పీజీఐ)లో మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ, సిద్దిపేట ‘ఉత్తమ్' గ్రేడ్ను కైవసం చేసుకున్నాయి. పాఠశాల విద్యారంగం పనితీరుకు సంబంధించ�
Minister KTR | రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన నానమ్మ పుట్టిన ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నారు. సీఎం కేసీఆర్ మాతృమూర్తి యాది లో ఆమె స్వగ్రామంలో కార్పొరేట్ను తలదన్నే లా తన సొంత నిధులతో సర్కారు బడిని నిర్�
ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిల భవనాలు, తలుపుల్లేని బాత్రూంలు, కిటికీల్లేని తరగతి గదులు, పెచ్చులూడే పైకప్పులు.. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు చాక్పీసులైనా లేని పరిస్థితులను నాడు మనందరం చూశాం.
ఒకప్పుడు సర్కారు స్కూళ్లకు పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు జంకేవారు. అక్కడ చదువు చెప్పేందుకు టీచర్లు ఉండరని.. ఒకవేళ పంపించినా శిథిల భవనాలు, ఇరుకు గదుల్లో పిల్లలు చదువుకోలేరని సందేహించేవారు. గత ప్రభు�
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల పనులు పూర్తికాగా, కొన్ని స్కూళ్లలో వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను అందుబాటులోకి తెచ్చామని, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా బోధన అందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
సర్కారు బడులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్లను తరలించేందుకు చెల్లించే రవాణా చార్జీలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జిల్లాకు రూ. 2 లక్షల చొప్పున 33 జిల్లాలకు రూ.66 లక్షల నిధులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్