రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే నెల నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రారంభం కానున్నది. ఇప్పటికే టీచర్లకు ట్యాబ్ల పంపిణీ పూర్తయింది. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ టెండర్ల ప్�
Minister Errabelli | ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాం. సకల సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మన ఊరు మనబడి పథకం కింద 721 కోట్లతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో సకల వసతులు కల్పిస్తున్�
Ministers | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ( Minister Sabitha Indra Reddy), పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Minister Talasani ) అన్నారు.
మండలంలోని భూపాలపట్నం, కాట్నపల్లి గ్రామాల్లో గురువారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. భూపాలపట్నంలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్ హాజరై పిల్లలకు ఆల్బెండజోల్ మా�
పఠనం నిత్యకృత్యమైనది. ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో పఠనం వల్ల కలిగే బహుళ ప్రయోజనాల గురించి చర్చ జరగాలి. దినచర్యలో భాగంగా పఠనాన్ని ఒక అలవాటు గా చేసుకొని ఎదిగిన వ్యక్తుల గురించి తెలియ పరచాలి.
విద్యతనే సర్వతోముఖాభివృద్ధి అని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతోపాటు సకల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మనఊరు-మనబడి పథకానికి శ్రీకారం చుట్టారు. విద్యా హబ్గా వర్ధ
పాఠశాల గ్రంథాలయాలు సంస్కృతికి పునాదులు. ఒక జాతి చరిత్రను, సంస్కృతిని నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకు అందజేసే విజ్ఞాన నిధులు పాఠశాల గ్రంథాలయాలు. అలా దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో పాఠశాల గ్రంథాలయాలు
సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమంతో సకల వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీ
Government Schools | సర్కారీ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం విధానం విజయవంతమైంది. విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్ర భుత్వ స్కూళ్ల బాటపట్టారు. ఫలితంగా పలు పాఠశాలల్లో పరిమితికి మించి విద్యార్థులు చే రుతున్న�
హైకోర్టు అడ్వకేట్ రామ రాజశేఖర్రెడ్డికి ఇద్దరు సంతానం.. సర్కారు బడుల్లో సకల సౌకర్యాలతోపాటు ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన సాగుతుండటంతో ఆయన తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఆయన పెద్ద క�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. మెరుగైన విద్య, మౌలిక వసతుల కల్పనకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నది. ఒకవైపు మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమాలత
కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడెడ్ ఇండెక్స్ (పీజీఐ)లో మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ, సిద్దిపేట ‘ఉత్తమ్' గ్రేడ్ను కైవసం చేసుకున్నాయి. పాఠశాల విద్యారంగం పనితీరుకు సంబంధించ�
Minister KTR | రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన నానమ్మ పుట్టిన ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నారు. సీఎం కేసీఆర్ మాతృమూర్తి యాది లో ఆమె స్వగ్రామంలో కార్పొరేట్ను తలదన్నే లా తన సొంత నిధులతో సర్కారు బడిని నిర్�